Home » Author »veegam team
ఏపీ రాజధానిగా విశాఖ బెస్ట్ ఆప్షన్ అని జీఎన్ రావు అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్ నగరం అన్నారు. ఇక తుఫాన్ల విషయానికి వస్తే.. అన్ని ప్రాంతాల్లోనూ తుఫాన్లు వస్తాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు రావడం కామన్ అన్నారు. కాగా, వ
హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సూపర్ ఓవర్ లో కివీస్ పై కోహ్లి సేన విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో కివీస్ విధించిన 18 పరుగుల టార్గెట్ ను టీమిండియా చేధించింది. సూపర్ ఓవర్ తో మూడో టీ-20లో ఫలితం �
హమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మూడో టీ20 టై అయ్యింది. 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్..20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ షమీ ఫైనల్ ఓవర్ ని అద్భుతంగా బౌల్ చేశాడు. చివరి బంతికి టే
గుజరాత్లోని సూరత్లో రోహిత్ కుమార్, అభిలాషల జంట గోమాత సాక్షిగా ఫిబ్రవరి 3న వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహ వేడుకలో గోమాతతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. రోహిత్ కుమార్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పీహెచ్డీ చేయగా..అభిలాష చార్టెడ్ అక�
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాజధాని వికేంద్రీకరణ బిల్లుని కూడా తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ
హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ మహిళా అధికారిణి ఓ ఇంటి యజమానిపై చెప్పుతో దాడికి దిగింది.ధశరథ రామిరెడ్డి అనే వ్యక్తిని చెప్పుతో కొట్టింది. ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ కావాలని గత మూడు సంవత్సరాలుగా రశరథరామిరెడ్డి తిరుగుతున్నాననీ పర్మి�
Coronavirus.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. చైనాలోని వుహన్ సిటీలో పుట్టన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత Saina Nehwal బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి
‘మైల్ సుర్ మేరా తుమ్హారా’పాట వింటే ఎవ్వరి మనస్సైనా పరవశించిపోతుంది. మూడు దశాబ్దాలకు పైగా ఈ పాట అందరినీ అలరిస్తోంది. ఎన్నో భాషలు, యాసలు,ఎన్నెన్నో మతాలు,మరెన్నో సంస్కృతులు..సంప్రదాయాల సమ్మేళం మన భారతదేశం. ఆ భారతీయతను రెండు లైన్లలో పాడుకోగల�
విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శృంగవరపుకోటలోని బీకే రావు కాలనీలోని ఈశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఎదుట అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేశారు.
కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.
నేడు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్గా సునీల్ రావు, డిప్యూటీ మేయర్గా చల్లా స్వరూప రాణి పేర్లు ఖరారయ్యాయి.
విశాఖపట్నంలో మరో ఘరానా మోసం బైటపడింది. ఆన్ లైన్ లో చారిటీ డొనేషన్ పేరుతో పాల్పడుతున్న మోసాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి నైజీరిన్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో చారిటీ డొనేషన్ పేరుతో నైజీరియన్ గ్యాంగ్ టో�
మనుషులు కుక్కల తర్వాత అంతగా ప్రేమించగల జంతువు ఏదైనా ఉందంటే అది ఏనుగు మాత్రమే. ఒకసారి వాటితో స్నేహం చేయటం మెుదలుపెడితే ఎంతో ప్రేమిస్తాయి. అలాంటిదే థాయ్ లాండ్ లో ఓ జూ పార్క్ లో కంచెకు పెయింట్ వేస్తున్న వ్యక్తిని ఆటాడిస్తూన్న ఏనుగు వీడియో సోషల
కేరళ అసెంబ్లీలో బుధవారం (జనవరి 29,2020) ఉదయం హైడ్రామా నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తన ప్రసంగాన్ని చదివి వినిపించేందుకు సీఎంతో కలిసి అసెంబ్లీలోకి వస్తున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్
హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పి 13 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు ఎంఎస్ మక్తాలో నివాసముంటున్నారు. బాలిక తండ్రి వాచ్మెన్గా పని చేస్తుండగా, తల్లి ఇళ్లళ్లో పని చేస్తూ జీవనం కొన
శ్రీకాకుళం జిల్లా రాజాంలో గుర్తు తెలియని వ్యక్తులు 13 ఏళ్ల బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో మంటల్లో కాలిపోయిన బాలిక భువనేశ్వరి మృత్యువుతో పోరాడి ఈరోజు మృతి చెందింది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్ర�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... భారత్లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది.