Home » Author »veegam team
జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో
2021లో జనాభా గణన ప్రారంభం కానుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. కాగా జనాభా గణనకు సంబంధించి కేంద్రం పలు నిబంధనలు మార్చింది. వీటిపై ఓ పక్క విపక్షాలు
విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైజాగ్ కి తుఫాన్ల ముప్పు పొంచి ఉందని, రాజధానిగా సురక్షితం
నిర్భయ(Nirbhaya) దోషుల ఉరి శిక్షకు అడ్డంకులు తొలిగాయి. వారిని ఈసారి ఉరి(hang) తీయడం ఖాయమైంది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు
కరోనా వైరస్ (Coronavirus).. ఇప్పుడీ పేరు యావత్ ప్రపంచాన్ని వణికిపోతోంది. మనుషుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించేలా చేసింది. ట్రీట్
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలన్న.. ఏపీ సీఎం జగన్ నిర్ణయంపై ఏపీలోనే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తోంది. జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ కర్ణాటక విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ లేఖ రాశారు. అన్ని ప్రభుత్వ �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన వయనాడ్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం కల్పెట్ట�
భయపడినట్టే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న చైనా వ్యాధి Corona virus భారత్ లోకి ప్రవేశించింది. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలోని
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్శిటీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. వర్శిటీ విద్యార్ధులు పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఆందోళన చేస్తున్నవారిపై ఓ వ్యక్తి హఠాత్తుగా తుపాకీతో కాల్ప�
కరోనా వైరస్ పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.
కొమ్రుంభీం జిల్లాలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్లను ఫాస్ట్ట్రాక్ కోర్టు జడ్జి... దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన చైనాలో 10 మంది యువతులతో సహా 58 మంది భారత ఇంజినీర్లు చిక్కుకున్నారు.
సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం జగన్ సోదరి సునీత తన తండ్రిని హత్య కేసును సీబీఐకు �
అనంతపురం హిందూపూర్ లో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు.. సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో అధికార పక్ష వైసీపీ నేతలు, కార్యక�
చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారి పుట్టినరోజునే వసంత పంచమిగా జరుపుకుంటాం. మాఘ శుద్ధ పంచమి నాడు జరిగే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సరస్వతీ దేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష
తెలుగు నెలల ప్రకారం ఈరోజు చైత్ర మాసం..మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పర్వదినం కాబట్టి ఈ పండుగకు ఆ పేరు వచ్చింది. ఈ విశేషమైన పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, విద్యాపంచమి, మదన పంచమి, దివ్య పంచమి, మహాపంచమిగా వ్యవహరిస్తార
రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకుల వేధింపులు తాళ లేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
దేశవ్యాప్తంగా వసంతపంచమి వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఉదయాన్నే ప్రయాగ్రాజ్లోని గంగా, యమున సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, మంత్రి సి�
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మనోహర్ ఉన్త్వాల్(53) మృతి చెందారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
పాములు ఆహారంగా ఎన్నో చిన్న చిన్న జంతువుల్ని మింగేస్తుంటాయి. కానీ ఓ భారీ నల్లటి పాము ఏకంగా AK-47 గన్ నే మింగేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.నైజీరియాలోని చాడ్ బేసిన్ నేషనల్ పార్క్ నైరుతీ ప్రాంతంలో