Home » Author »veegam team
కేంద్రప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రౌలత్ చట్టంతో పోలుస్తూ ఈ చట్టం చరిత్రలో నల్ల చట్టంగా మిగిలిపోతుందని ఉర్మిలా మతోండ్కర్ వ్యాఖ్యానించారు. ముంబైలో గురువారం (జనవరి 30,2020) గాంధీజీ 72వ వర్థంతి సందర్భంగా జరిగిన సభలో ఉర్మిళా మాట్లాడుతూ ఈ �
మెక్సికన్ నగరమైన టిజువానాలో స్మగ్లర్లు డ్రగ్స్ తరలించటానికి స్మగ్లర్లు ఏకంగా ఓ భారీ సొరంగాన్నే తవ్వేశారు. టిజువానా నుంచి కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ప్రాంతం వరకూ ఈ సొరంగాన్ని తవ్వేశారు. ఈ సొరంగాన్ని మెక్సికో అధికారులు గుర్తించారు. మె�
హైదరాబాద్ లో త్వరలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలను అధికారులు చేపట్టారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మరింత వాడీ వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూ
భారత్ లో దేశవ్యాప్తంగా మరో 12 ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం (జనవరి 30,2020)నెలకొల్పింది. ఇప్పటికే ఏడు విమానాశ్రయాలలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను నెలకొల్పారు. ఈ క్రమంలో విదేశాల నుంచ
జమ్ములోని నగ్రోట టోల్ ప్లాజా వద్ద భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల్ని తుదముట్టించారు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా గాయపడ్డాడు. నగ్రోట టోల్ ప్లాజా వదద్ భద్రతా బలగాలు శుక్రవా�
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు చార్జింగ్ పెడుతుండగా పేలుడు సంభవించింది.
నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు నలుగురు హంతకులకు శిక్ష అమలు చేస్తారా, లేదా అనే అనుమానాల మధ్యే తిహార్ జైలు అధికారులు ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
చైనాను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. కేరళను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదు అయింది.
కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. చైనాలో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది.
తెలంగాణలో కొత్తగా మరో 600 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు.
నేపాల్లో మరో నలుగురు భారతీయులు మృతి చెందారు. సిదార్థనగర్ మున్సిపాలిటీలోని గల్లమండి పిపారియాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం (జనవరి 30, 2020) ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
అధినేత రెండు చోట్ల ఓడిపోయినా ఆయన ఒక్కడు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచాడు. కొద్ది కాలం పార్టీ అజెండానే మోశాడు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. అధికార పార్టీకి ఆయన
కరోనా వైరస్ (coronavirus) ఎఫెక్ట్ మాములుగా లేదు. కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడపే పరిస్థితి వచ్చింది. తాజాగా
ఆ యువతి డిగ్రీ పూర్తి చేసింది. మిషన్ కుట్టుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. ఆ యువతిపై కీచకుల కన్ను పడింది. ఒకడేమో ప్రేమించాలంటూ వాయిస్ మెసేజ్లు.. మరొకడేమో పెళ్లి చేసుకోవాలంటూ ఫోన్స్. ఇద్దరి నుంచి నిత్యం వేధింపులు. ఇష్టం లేదని చెప్పినా వినలేదు. త�
ఒక్క పార్టీపై రెండు పార్టీల కన్ను. ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయం.. అందరూ మా పార్టీలోకి దూకేయడమూ పక్కా అని ఆ రెండు పార్టీలు అంటాయి. నిజానికి ఆ పార్టీ ఖాళీ కాబోతోందా? ఆ ఎమ్మెల్యేలంతా పక్కాగా దూకేయబోతున్నారా? దూకితే ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీలోకి? ఇక్�
ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. గదిలో నిర్భధించి దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లు మూసుకుపోయి మృగాళ్లుగా
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేశారా? సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మిస్టేక్ చేశారా? మళ్లీ మేకప్ వేసుకోవడం పవన్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపనుందా?