Home » Author »veegam team
ఢిల్లీలోని ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు తొలగించారు. తాజాగా ఐ లవ్ ఏపీ అని బోర్డును ఏర్పాటు చేశారు.
కర్ణాటకలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 800 మందికిపైగా మహిళలు గంటల తరబడి జల దీక్ష చేశారు. కృష్ణా, మలప్రభ, ఘటప్రభ నదులు సంగమించే బాగల్కోటె జిల్లా కూడలసంగమలోని పవిత్ర ప్రాంతంలో మహిళలు మంగళవారం (జనవరి 28) సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వర
త్వరలోనే ఏపీ అసెంబ్లీలో పెను సంచలనం జరుగనుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తమదేనంటూ స్పీకర్ కు లేఖ ఇవ్వనున్నారని వెల్లడించారు.
ఓ పెంపుడు కుక్క పిట్ బుల్ 15 ఏళ్ల బాలుడి పై దాడి చేసిన ఘటన పంజాబ్ జలంధర్ లో చోటు చేసుకుంది. ఆ బాలుడిని రక్షించటం కోసం చుట్టు ప్రక్కల వారు కుక్కను చితకబాదారు. అయినా..ఆ కుక్క..బాలుడి పిక్కను మాత్రం అసలు వదలేదు. ఘటన బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది.
హర్యానాలోని పంచకుల ఆశ్రమంలో దారుణం జరిగింది. ఓ స్వామిజీ ఇద్దరు బాలికలను బంధించి మూడురోజుల పాటు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఘటన పంచకుల పట్టణంలోని కల్కా ప్రాంతంలో సంచలనం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్ది ప్రాంత�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది.
రాజధాని కేసులను వాదించేందుకు న్యాయవాదికి 5 కోట్లు ఇస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని…. హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి మండలం వైకుంఠపురానికి చెందిన సుధాకర్ బాబు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కోటి రూపాయలు అడ్వాన్సుగా చెల్లించాలని �
ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులకు వివరించింది.
నిర్భయ కేసులో దోషుల దొంగ నాటకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు నలుగురు హంతకులు విడతల వారీగా డ్రామాలు ఆడుతున్నారు.
కరోనా పేరు చెబితే యావత్ ప్రపంచం కంగారు పడుతోంది. భారత్లోనూ కిల్లర్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.
ఆమెది ప్రేమ వివాహం. కానీ కుటుంబకలహాలతో భర్తకు దూరంగా ఉండేది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేది. కాయకష్టం చేస్తూ జీవనం సాగించే ఆ
ఆ బాలిక వయసు పదమూడేళ్లు. నిత్యం స్కూల్కు వెళ్లడం..స్నేహితులతో కలిసి ఆడుకోవడం దినచర్య. సీన్ కట్ చేస్తే..ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలిక..బహిర్భుమికి
అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ
ప్రేమన్నాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. అదును చూసి ప్రాణం తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా
Coronavirus ప్రపంచాన్ని భయపెడుతోంది. కొంతకాలంగా చైనాను వణికిస్తున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య
ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా