Home » Author »veegam team
ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ(ghmc) కార్యాలయం దగ్గర లంచం తీసుకుంటూ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్(tax inspector) జగన్
రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఆయన.. ఇప్పుడు సడన్ గా పార్టీ కేడర్ దృష్టిలో హీరో
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై నిర్మాత అంబికా కృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి? మీకు నొప్పేంటి? అని లక్ష్మీనారాయణను అంబికా కృష్ణ ప్రశ్నించారు. తన
అదేం విచిత్రమో కానీ.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్(Super Over) ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ శాపంగా మారింది. సూపర్ ఓవర్ ఫోబియా(Super Over Phobia) కివీస్ జట్టుని ఏడిపిస్తోంది. అందులో నుంచి న్యూజిలాండ్(Newzealand) బయటపడలేకపోతుంది. వరుసగా ఓటములే ఎదురవుతున్న�
సీన్ రిపీట్ అయ్యింది. అదే సూపర్ ఓవర్ .. అదే రిజల్ట్. 3వ మ్యాచ్ లో జరిగినట్టే జరిగింది. మరోసారి సూపర్ ఓవర్(Super Over) ద్వారా ఫలితం తేలింది. వెల్లింగ్టన్(wellington) వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత(India) జట్టు న్యూజిలాండ్(Newzealand) పై సూపర్ విజయం సాధించింది. న్యూజి�
భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్టను ఐబీఎం కంపెనీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐబీఎం కంపెనీ కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ ఏప్రిల్ నుంచి బాధ్యతలు స్వీకరించనునట్లు ప్రస్తుత సీఈఓ గిన్నీ
తెలంగాణలోని ఆ పార్టీ పెద్దాయన దేశ రాజకీయాల్లోకి వెళ్లి పోదామనుకుంటున్నారు. పెద్దల సభలో ప్రవేశించి పెద్దరికాన్ని చాటుకోవాలనుకుంటున్నారు. తన కుమారుడిని ఇక్కడ
అనుమానం చంపేస్తుంది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ అనుమానం నిజమో...కాదో..తెలుసుకోకుండానే..కొందరు కిరాతకులు రెచ్చిపోతున్నారు. క్షణికావేశంలో
ఇండోనేషియలో ఓ ఉప్పునీటి సరస్సులో నివసిస్తున్న ఓ జెయింట్ మొసలి మెడకు ఓ టైర్ ఇరుక్కుపోయింది. ఆ టైర్ ను మొసలి మెడ నుంచి తీయటానికి అధికారులు చాలారకాలుగా ప్రయత్నించారు.కానీ సాధ్యం కాలేదు. దీంతో మొసలి మెడ నుంచి టైర్ ను తీసినవారికి భారీగా నగదు �
చైనాలోని వుహాన్(wuhan) నగరంలో పుట్టిన Coronavirus.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు
హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో 80ఏళ్ల వృద్ధుడికి స్వైన్ ఫ్లూ సోకినట్లుగా డాక్టర్లు గత కొన్ని రోజులుగా ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న సదరు వృద్ధుడుకి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానం రావటంతో అతడిని గాంధీ హాస్పిటల్ కు �
ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,
జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.తల్లిని
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిల్లియా యూనివర్సిటీలో విద్యార్ధులపై కాల్పులు జరిపిన వ్యక్తికి డబ్బులు ఎవరి ఇచ్చారు? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న శుక్రవారం (జనవరి 30,2020)న జామియా వర్శిటీలో విద్యార్దులు
యూపీలోని ఫరూకాబాద్లో తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన ఉన్మాది సుభాష్ బాథమ్ భార్యను స్థానికులు రాళ్లతో కొట్టీ కొట్టీ చంపేశారు. పుట్టిన రోజని మాయమాటలు చెప్పి స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచి బంధించ�
చైనాలో పుట్టిన కరోనా వైరస్... రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.
శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి.
ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తలారి మనోజ్ జల్లాద్ తీహార్ జైల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాడు. ఉరి నుంచి తప్పించుకునే నిర్భయ హత్యాచారం దోషులు నానా యత్నాలు చేస్తున్నారు. కానీ వారి ఉరి తప్పించుకునే పరిస్థితులు కనిపించటంలేదు. ఈ క్రమంలో ముఖే�
హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు.