Home » Author »veegam team
విజయనగరం రైల్వే స్టేషన్లో అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రైల్వే
ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న(ఫిబవ్రరి 02.2020) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. దోషులకు ఉరిశిక్ష నిలుపుదల చేస్తూ పటియాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దోషులు చట్టంలోని లొసుగులను
పాకిస్తాన్లో జాతీయ ఎమర్జెన్సీని విధించారు. పంటపొలాలపై మిడుతల దండు విరుచుకుపడటంతో ఏం చేయాలో అర్థంకాక ఆ దేశం ఇలా ఎమర్జెన్సీని విధించింది.
కరోనా వైరస్ ప్రబలుతోంది... అడ్డుకోవాల్సిన చైనా మహమ్మారిని రహస్యంగా ఉంచాలనుకుంది... ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందా?
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ లో పట్టపగలే కారు రేసింగ్ జరుగుతోంది. పీవీ నర్సింహరావు ఫ్లైవోవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు పోటాపోటీగా నడుపుతూ ప్రయాణికులను హడలెత్తించారు.
అనంతపురం జిల్లా గోరంట్ల బస్టాండ్ లో మహిళ చేతిలో సెల్ ఫోన్ పేలింది. గోరంట్లకు చెందిన ప్రకృతి తన కుటుంబంతో కలిసి హిందూపురం వెళ్లెందుకు బస్టాండ్ కు వచ్చారు. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో బంధువులంతో మాట్లాడేందుకు ప్రకృతి సతీమణి రష్మి సెల్ ఫోన్ తీ
భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ కు సంబంధించిన వార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
చైనాలోని వుహాన్ నుంచి రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. 323 మంది భారతీయులను అధికారులు చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఫిలిప్పీన్స్ లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
మార్చి 20లోగా ఏపీ సీఎం జగన్ జైలుకెళ్తారని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి జోస్యం చెప్పారు. జగన్ ఎవరి మాటా వినరని.. ఆయన మూలాన రాష్ట్రమంతా నాశనమవుతోందని విరుచుకుపడ్డారు.
ఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) భారత రాజ్యాంగం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తోంది, మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేస్తుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపింది.
ఖమ్మం జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
కరోనా వైరస్ మందుబాబులకు అవకాశంలా మారింది. డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో బ్రీత్ అనలైజర్ వాడితే వైరస్ సోకుతుందంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు. పోలీసుల కోసం మా ప్రాణాలు తీసుకోవాలా అంటూ వాదిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్లను పక్కనబెట్టాలంటూ పో
ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్
ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి.. రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత లాభమే చూసుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. శనివారం(ఫిబ్రవరి 1,2020) విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్