Home » Author »veegam team
ఇంటర్వెల్ అంటే ఓ ఐదు నిమిషాలో.. పది నిమిషాలో ఉంటుంది. కానీ, అదేం చిత్రమో గానీ.. ఇంటర్వెల్ తర్వాత సెకెండ్ హాఫ్ ఇంతవరకూ స్టార్ట్ కాలేదు. అసలిది ఇంటర్వెల్ గ్యాపా..
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టాంజానియాలోని(tanzania) చర్చిలో(church) తొక్కిసలాట(stampede) జరిగి 20మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. వారిలో
ఏపీకి మూడు రాజధానుల అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లెలో కాల్పుల కలకలం చెలరేగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో మామపై అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో
టీడీపీ చీఫ్ చంద్రబాబు తన ఆరోగ్యంపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగుంటే మరో 15 ఏళ్లు లేదా 20 ఏళ్లు జీవిస్తానని చెప్పారు. అయినా తన గురించి తాను
రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. మరోసారి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని చంద్రబాబు పట్టారు. జగన్ సర్కార్ కి
అప్పుడూ ఇప్పుడూ అదే మాట.. అది టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. పార్టీల మార్పే గానీ వాయిస్ లో మాత్రం మార్పు లేదు. అప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత పార్టీ వారే
దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం
చైనాలోని(china) వుహాన్(wuhan) నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్(coronaviurs) ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ తో మనుషులు పిట్టలా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి. దాదాపుగా 15వేలమంది ఈ వైరస్ బారిన పడినట్టుగా గణాంకాలు చెబుతున్�
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి.
ఒక ఏనుగుల గుంపు ఏవిధంగా రోడ్డును దాటాయో తెలిపే ఒక వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కశ్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనుషులే కాదు, జంతువులు కూడా రోడ్డును దాట్టేప్పుడు ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతాయో ఈ వీడియోలో చూడవచ్చు. అసలు వివరాల్లోకి వెళ
ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖలోని శారదా పీఠం చేరుకున్నారు. సోమవారం(ఫిబ్రవరి 03,2020) శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్
హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఇద్దరూ హెల్మెట్ ధరించండి. లేదంటే.. జేబుకి చిల్లు పడటం ఖాయం. అవును.. నగర
మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరింత తాగండి, ఊగండి అని ప్రభుత్వం అంటోంది. తాగుబోతులకు ఇబ్బందులు కలగకుండా
జనసేన పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 03,2020) జేఏసీ నేతలు, రైతులు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు.
గబ్బిలాలంటేనే(bats) వణికి పోతున్నారు అక్కడి జనం. అవి నివసించే ప్రాంతాల నుంచి వెళ్లాలన్నా వణికిపోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(coronavirus)..
మూగ జీవాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టే. మూగ జీవే కదా.. పాపం అనే ముందు కాస్త ఆలోచన
ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు