Home » Author »veegam team
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.
నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది.
పెంపుడు కుక్క కోసం దాని యజమాని ‘వెదర్టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్నైల్ కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టారు.
నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో వచ్చిన నాగార్జున అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
కోడలిపాలిట ఆ మామ దేవుడిగా మారాడు. కోడలిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోల్ కతాలోని టాంగ్రా ప్రాంతంలోని క్రిస్టోఫర్ రోడ్ వద్ద జరిగింది. కోడళ్లను వేధించే మామలున్నాయి. కానీ ఈ మామ మాత్రం కోడలిని కాపాడటానికి తన ప్రాణాల్నే పోగొట్టుకున�
ఓ పేద్ద చిరుతపులి చెంపల్ని ఫెళ్లు పెళ్లుమని వాయించేసింది ఓ ఉడుం లాంటి అడవి బల్లి (వాటర్ మానిటర్). చిరుతపులి పంజాతో కొడితే గింగిరాలు తిరిగి దాని ఆహారం అయిపోయే ఆ అల్ప ప్రాణి తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఎంతగా పోరాడిందో చూస్తే..ఆశ్చర్యపోవాల్స
నిర్భయ దోషుల దొంగాటకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టింది. దోషులకు వారం రోజులే గడువు ఇచ్చింది. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తెలిపింది.
హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్(HCL) లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 161 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వి�
‘పెళ్లి’ మాట వినిపిస్తే చాలు ఆడపిల్లలు తుర్రుమంటూ పారిపోయేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు కొత్త కొత్త ట్రెండ్ లు వచ్చేశాయి. అన్ని రంగాల్లోను తమదైన ముద్ర వేస్తున్న ఆడపిల్లలు ‘పెళ్లి’ పేరు చెబితే పాతకాలం ఆడపిల్లల్లా పారిపోవటంలే
దక్షిణాఫ్రికాలో కృంగెర్ నేషనల్ పార్కులో ఒక బాబూన్ జాతికి చెందిన ఓ మగకోతి సింహం పిల్లను పెంచుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫొటోలో ఒక కొండముచ్చు సింహం పిల్లను తన సొంత పిల్ల కంటే ఎక్కువగా చూసు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టులో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. “శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’’లో మొత్తం 15మంది ట్రస్టీ�
ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాకే అని సీఎం జగన్ అనౌన్స్ చేసిన కాసేపటికే..
హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్లో గోనె సంచిలో శవం తీవ్ర కలకలం రేపిన చేపల వ్యాపారి రమేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసును వెస్ట్ జోన్ పోలీసులు ఎనిమిది గంటల్లోనే ఛేదించారు. ప్రధాన నిందితుడు రాజుతో పాటు
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి
సాధారణంగా మనకి ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాం. అలాంటిది తాజాగా గూగుల్ మెుబైల్ రీఛార్జీలను ఈజీగా, వేగవంతం చేసే ప్రయత్నంలో యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మంగళవారం(ఫిబ్రవరి 4, 2020) న గూగుల్
నెదర్లాండ్స్కు చెందిన పారామెడికో అంబులెన్స్ డ్రైవర్ కీస్ వెల్దోబోర్ 14 వేల మంది చివరి కోరికను తీర్చాడు. ప్రస్తుతం అతని వయస్సు 61 సంవత్సరాలు. 20ఏళ్లు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయిన తరువాత కూడా తన అంబులెన్స్ సేవల్ని కొనసాగించాడు. �
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ తీసుకొచ్చిన జియో(jio).. దేశీయ టెలికాం రంగంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. జియో ఎంట్రీ తర్వాత ఇతర టెలికాం సంస్థలు
ప్రాణాంతక కరోనా వైరస్(coronavirus).. చైనానే కాదు ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. మరణాలు రోజురోజుకు పెరుగుతూన�
బీజేపీ నేతలపై సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షిత మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అర్వింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించడంపై హర్షిత విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. మా నాన్న కేజ్రీవాల్ నన్నూ, నా సోదరుడి�