Home » Author »veegam team
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం ప్రకటించిన తరువాత విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వైజాగ్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో
కేరళకు చెందిన ఏడాది వయసు ఉన్న భారతీయ చిన్నారిని అదృష్టం వరించింది. రాఫిల్ డ్రాలో ఒక మిలియన్ డాలర్లను(సుమారు 7వేల కోట్లుకు పైగా) గెలుచుకుని కోటీశ్వరుడైన ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. అసలు విషయం ఏమిటంటే… భారతీయ పౌరుడైన రమీస్ రెహ్మాన్ అనే వ్
కియా మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరిలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. మూడు రాజధానులంటూ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీకి భార�
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలువురు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్బాగ్లో ఆందోళనలు ఆత్మాహుతి దళాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నాయని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్బాగ్లో కొనసాగుతున్న ఆందోళనలు షాహీన్�
చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల వ్యాపారి రాత్రికి రాత్రి ఉడాయించాడు. రూ.30 కోట్లతో భార్య, భర్త పారిపోయారు. తిరుచానూరులో
‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’నని ఓ మహానుభావుడు అన్న మాట కొన్ని ఘటనలద్వారా అక్షరాలు నిజమవుతున్నాయి. ఆస్తుల కోసం కన్నవారిని కట్టుకున్నవారిని కూడా కడతేర్చేస్తున్న ఘటనలో జరుగుతునేఉన్నాయి. ఈ క్రమంలో అటువంటి ఘటన సూర్యాపేట మండలం తాళ్ల క�
పౌరసత్వ చట్ట సవరణపై దేశ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఆజాంఘర్ జిల్లాలోని బిలారియగంజ్ వద్ద సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంల�
ఫిబ్రవరి 8 తరువాత షాహీన్బాగ్ ను మరో జలియన్ వాలాబాగ్ మార్చొచ్చని ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 50 రోజులుగా షాహీన్బాగ్లో కొనసాగుతున్న ఆందోళనలను అణచి వేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత
కోలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏజీఎస్ ప్రొడక్షన్ నిర్నించిన ఓ చిత్రానికి సంబంధించి ప్రముఖ నటుడు, దళపతి విజయ్ను #ThalapathyVijay ఐటీ అధికారులు ప్రశ్నించడం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్గా మారింది. రెండో రోజూ కూడా చెన్నై, మధురైలో ఐటీ సోద�
తెలంగాణలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు ఇక బ్రేకులు పడనున్నాయా? ల్యాండ్ మ్యుటేషన్ పేరుతో డబ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారులకు ఇక చుక్కలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో ఇవాళ(ఫిబ్రవరి 06,2020) నల్లగొండ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఇప్పటికే నిర్భయ,
సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్
ఓ వైపు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది.. మరోవైపు కేరళలో ఓ ఐజీ రేంజ్ అధికారి తన పదవికి రిజైన్ చేయబోతున్నారట. ఇద్దరికీ లింక్ ఏంటని
3 రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్ ప్రకటన.. మరోసారి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంత వేగంగా అధికారంలోకి వచ్చారో.. అంతే వేగంగా కనుమరుగై పోతారంటూ తనదైన శైలిలో విమర�
కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గా�
నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.
22 మంది వైసీపీ ఎంపీలు... ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ.. రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చిందని ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకునేలా అరవింద్ ప్రశ్నలు వేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో అవినీతి జరిగ�