Home » Author »veegam team
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు 30 గంటల పాటు తనఖీలు కొనసాగాయి. అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు
గుజరాత్ గాంధీనగర్లోని ఓ జ్యూవెలరీ షాపులో దుండగులు దోపిడీకి యత్నించారు. ముఖానికి ముసుగులు వేసుకుని దుండగులు షాపులోకి వచ్చారు. తుపాకితో కాల్పులు జరుపుతూ… షాపు సిబ్బందిని బెదిరించారు. అయితే షాపులోని సిబ్బంది దొంగలను ప్రతిఘటించారు. కత్త�
స్నేహం..బహుశా మనుషులకు జంతువుల నుంచి..పక్షుల నుంచే వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనిషి ఒకప్పుడు జంతువులానే బతికాడు. జంతువులను చూస్తు వాటితో కలిసి జీవించాడు. అనాది కాలంలోనే కాదు ఇప్పటికీ మనిషి జంతువులను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆస్తుల కోస�
చైనా నుంచి కర్నూలు జిల్లా యువతి జ్యోతి మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇప్పటి వరకూ తనకు ఎలాంటి వైరస్ లక్షణాలూ బయటపడలేదని తెలిపింది.
రెండు కాళ్లు సక్రమంగా ఉండి..బ్రతికేందుకు ఏమైనా సాధించేందుకు అన్ని అవకాశాలు ఉండి కూడా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకునేవారి గురించి విన్నాం. కానీ ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఒంటికాలితో హై జంప్ చేసిన ఓ అథ్లెట్ అందరికీ స్ఫూర్తిగా నిలిచ
నిర్భయ దోషులను ఒక్కొక్కరుగా ఉరి తీయాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.
రిపోర్టర్స్ ఎన్నో విషయాలన్ని ప్రపంచానికి చెబుతారు. పలు అంశాలపై ఎటువంటి అవగాహన పెంచుకోవాలో కూడా చెబుతారు. అలా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్ పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తోంది ఓ మ�
పాకిస్థాన్ సాహస యువతి..నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జాయ్ ని తుపాకీతో కాల్చిన తాలిబన్ ఉగ్రవాది ఎహ్సానుల్లా ఇషాన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 6,2020) ఓ ఆడియో ద్వారా వెల్లడించాడు. తాజాగా రిలీజైన ఆడియో
పాన్ కార్డు తీసుకునే వారు ఇక పై ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు వెంటనే ఆన్ లైన్ ద్వారా నిమిషాల్లో పాన్ కార్డు తీసుకునే సదుపాయాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు రె�
ప్రాణికి ప్రాణీ జీవాధారం. చిన్న ప్రాణుల్ని పెద్ద ప్రాణులు తినేస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మంలో భాగంగా పాములు కప్పల్ని తింటాయి. కానీ..ప్రకృతి ధర్మం రివర్స్ అయ్యింది. అది కాల మహిమ కావచ్చు..మరేదైనా కావచ్చు. అటువంటిదే జరిగింది. ఓ విషపూరితమై�
రాజధానికి అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్ తో రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 52వ రోజుకు చేరుకున్నాయి. కానీ ఇప్పటి వరకూ సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మూడు రాజధానులు చేసి తీరుతాం..ఎడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖేననే దృక్పధంతోనే ఉన్�
ఏవైందో తెలీదుకానీ బీహార్ లోని భాగల్ పూర్లో ఓ గుర్రం ఉన్నట్లుండి..పరుగందుకుంది. రోడ్డుపై తన హార్స్ పవర్ ఏంటో చూపించింది. రోడ్డుపై పరుగందుకున్న ఈ గుర్రం..స్పీడ్ గా దూసుకుపోతున్న కార్లు..బైకుల్ని క్షణాల్లో దాటుకుంటూ తనదైన శైలిలో పరుగందుకుం�
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పసునూరిలో దారుణం జరిగింది. ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. గ్రామంలో ఉండే పంచాయితీ ఆఫీసుకి సదరు బాలికను ఓ వ్యక్తి పిలిచాడు. తెలిసున్న వ్యక్తే కదాని ఆ బాలిక అమాయకంగా వెళ్లింది
సిద్ధిపేట జిల్లా అక్కన్న పేటలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గంగరాజు అనే వ్యక్తిపై సందానందం అనే వ్యక్తి ఏకే 47తో కాల్పులు జరిపాడు. హఠాత్తుగా తుపాకీతో గంగరాజు జరిపిన కాల్పుల నుంచి సందానం తృటిలో తప్పించుకున్నాడు. దీంతో తుపాకీ పట్టుకుని గ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని మోడీ అన్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీనివాస్ రెడ్డికి పొక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంపై సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశాడు. ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టారని తెలిపారు.
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రికి వస్తున్న అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ అనుమానితురాలు ఆస్పత్రికి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో పొక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కోర్టు నిర్ధారి