Home » Author »veegam team
దేశవ్యాప్తంగా CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.
తమ్ముడు, మై లిటిల్ బ్రదర్ ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తాగా.. ఆల్ ది బెస్ట్ అంటూ మంచు విష్ణు.. సాయి ధరమ్ తేజ్ ట్విట్ కు రిప్లే ఇచ్చారు. అసలు వీరిమధ్య ఈ టాపిక్ ఎందుకొచ్చింది అంటే.. ప్రస్తుతం సోలో లైఫ్ ను ఎంజాయ
పంజాబ్లో ఘోర ప్రమాదం సంభవించింది. మొహాలీలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
ఆడపుట్టుకలపై దాడులు..అత్యాచారాలు..అరాచకాలు..ఇలా పలు రకాలుగా జరుగుతున్న హింసలు కొనసాగుతునే ఉన్నాయి.ఎన్ని కఠిన వచ్చినా..దుర్మార్గుల దారుణాలకు అంతులేకుండా పోతోంది. ఈ క్రమంలో ఓ మగాడి రాక్షసత్వానికి మరో మహిళ బలైపోయింది. హైదరాబాద్ నగరం.ఎస్సార్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రధాని నరేంద్రమోడీని భయపెతున్నాయని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.సూర్యాపేట గాంధీపార్క్లో మున్సిపల్ సంఘం చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్య�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్ నమోదైంది.
టెక్సాస్ లో ఉంటున్న 2 ఏళ్ళ చిన్నారి మాడెలిన్ ఎల్సా లాంటి ప్రాక్ ను ధరించి ఎంతో ఆనందంతో మంచులో డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్న పిల్లలు తమ ఇష్టమైన కార్టూన్ షో లను చూస్తూ, ఆ పాత్రలో వారు ఎలా ఉంటారో అని ఊహి�
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘‘ఆర్టికల్ 370 రద్దు’’ చేసిన తరువాత కశ్మీర్ లో ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయారు కశ్మీర్ ప్రజలు. దీనికి కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కుటుంబ కూడా అతీతం కాదు. వారికూడా ప్రాథమిక హక్కులను కోల్పోయారు. ‘‘ఆర్టిక�
జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ ఆధార్ కార్డుల కలకలం రేపాయి. రూ.30 వేల రూపాయలు తీసుకొని ఇద్దరు కేటుగాళ్లు తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చారు.
‘రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం డెడికేటెడ్ పోలీస్ స్టేషన్స్ చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు (ఫిబ్రవరి 8, 2020)న రాజమండ్రీలోని పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రారంభోత్సవం చేశాం. అంతేకాదు ఈ నెలాఖరు కల్లా ఇలాంటి పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలోని 13జిల్�
గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పై డీఎంఈ రమేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్నస్ లబుషేన్ పై టీమిండియా లెజెండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. లబుషేన్ ప్రతిభను సచిన్ కొనియాడాడు. అతడి
అడవిలోని జంతువులను వేటాడం నిషేధం. జంతువులను వేటాడుతూ దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. జైలుకి పంపిస్తారు. కఠిన శిక్షలు విధిస్తారు. ఇది మన దేశంలోని
కట్నం సరిపోలేదనో..మర్యాదలు బాగా చేయలేదనో నాకీ పెళ్లి వద్దు అనే పెళ్లి కొడుకుల గురించి విని ఉంటాం. కానీ ప్రేమించి పెద్దలను ఒప్పించి..కాసేపట్లో పెళ్లి అనగా..పెళ్లి కూతురు కట్టుకున్న చీర బాగాలేదు నేనీ పెళ్లి చేసుకోను అనేశాడు ఓ పెళ్లి కొడుకు. కర్
హైదరాబాద్ ముషీరాబాద్ లో పేలుడు ఘటన కలకలం రేపింది. చెత్తకుప్పలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స
ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో.. భారత్ ముందు 274 పరుగుల టార్గెట్ ఉంచింది న్యూజిలాండ్. టాస్ గెల్చిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలు బ్యాటింగ్ చేసిన
చెన్నైలో జరిగిన ఓ పెళ్లి మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. ఎందుకంటే ఆ పెళ్లిలో పౌరహిత్యం వహించింది ఓ మహిళా పూజారి. వేద మంత్రాలను అనర్గళంగా..స్పష్టంగా చదువుతూ ఓ ఓ జంటకు పెళ్లి చేసిన ఆ మహిళా పూజారి పేరు భ్రమరాంబ మహేశ్వరి. సాధారణంగా పెళ్�
వెస్ట్ సెంట్రల్ రైల్వే లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిపికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 1273 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి