Home » Author »veegam team
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 84 ఓట్లకు గానూ 81 ఓట్లు పోల్ అయ్యాయి.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో సంచలన పోస్టు పెట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట కాల్పుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అక్కన్నపేట కేసులో స్వాధీనం చేసుకున్న ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్నారు. వీరాభిమాని కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. ఆ కుటుంబానికి రూ.10లక్షలు
గృహ నిర్మాణ రంగంలో అగ్రగామి మైహోమ్ గ్రూప్(My Home Group).. మరో ప్రతిష్ట్మాత్మక ప్రాజెక్టును చేపట్టింది. హైదరాబాద్ కోకాపేటలో.. తర్క్ష్య(TARKSHYA) పేరుతో భారీ
ప్రకాశం జిల్లా దొనకొండ పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. 2014లో రాజధాని అవుతుందంటూ న్యూస్ హెడ్ లైన్స్కి ఎక్కింది. ఆ అవకాశం ఇక లేదని తేలిపోయింది. కాని, మరో
తిరుమల ముఖద్వారం దగ్గర ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వాగత ఆర్చీని నిర్మించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమలకు చేరుకోగానే
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వీడియో కంటెంట్ ప్లాట్ ఫామ్లతో పోటీపడుతూ.. తెలుగు మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టించాలనే లక్ష్యంతో డిజిటల్ స్పేస్ లోకి అడుగు పెట్టింది మైహోం
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో
కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లిలో శ్రీసాయి అనే బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి చేతి నుంచి కట్టె పుల్లలు రాలుతున్నాయి. నమ్మకంగా
కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర మండలం కురిక్యాల గ్రామం దగ్గర టాటా ఏస్ను గ్రానైట్ లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా...
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి
రేషన్ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయిందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చిందని తెలిపారు.
ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని రాయిటర్స్ తొలిగించింది.
ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించారు. 18 మంది ఐపీఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.
పెళ్లి అనేది జీవితంలో అందరికీ ఒక తీపి జ్ఞాపకం. అందుకే పెళ్ళిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెళ్లి కోసం లోను తీసుకుని వారి సంఖ్య పెరుగుతోంది.
జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్ లో మొత్తం 3700 మంది ఉండగా, వారిలో 64 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అందుకని జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు వద్ద ఓడను నిలిపివేశారు. అందులోని ప్రయాణికులను కూడా అందులోనే ఉంచారు. అయితే ఈ ఓడలో సుమారు 200 మంది�
పంజాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు.