Home » Author »veegam team
సోషల్ మీడియాలో తనపై అనుచిత, అసభ్యకరమైన కామెంట్లు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలే సీఎం జగన్ చేతుల మీదుగా
సీఎం జగన్ కు వత్తాసు పలుకుతూ..ఆయన తానా అంటే తందానా అంటూ తిరిగే అధికారులకు కూడా ప్రస్తుతం మాజీ సీఎస్ అధికారి సుబ్రహ్మణ్యానికి పట్టిన పరిస్థితే పడుతుందని చంద్రబాబు అన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకోవాలనీ సూచి�
అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ..ఇటువంటి పాలన ఎప్పుడూ చూడలని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దాంట్లో భాగంగానే ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేశా
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 1412 కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే జనరల్ డ్యూటీ, బగ్లర్, మాలి, పెయింటర్ విభాగాల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పురుషులు, మ
అమెరికాలోని న్యూజెర్సీలోని జూలో ఓ కుక్క పిల్ల చిరుతపులి పిల్ల కలిసి..మెలిసి జీవిస్తున్నాయి. ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. “బౌవీ” లాబ్రడార్ రిట్రీవర్ అనే కుక్కపిల్ల “నంది” చిరుత పిల్లలు రెండూ కొన్ని వారాల వయస్సు నుండి కలిసి కలిసి పెరు�
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలు పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా..500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలు కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర�
కరోనా వైరస్ భయంతో చైనాలో మాస్క్ లకు ఫుడ్ డిమాండ్ ఏర్పడింది. మాస్క్ ల కొరత కూడా తీవ్రంగా ఉంది. దీంతో చైనీలు తమదైన శైలిలో ఇంట్లో ఉండేవాటితో మాస్క్ లు తయారు చేసేసుకుంటున్నారు. వాటిని పెట్టుకుంటున్నారు. ఈ మాస్క్ లు చూస్తే భలే విచిత్రంగా..విభిన్
కరోనా వైరస్ చైనాను అల్లకల్లోలం చేసేస్తోంది. హాస్పిటల్స్ అన్నీ కరోనా రోగులతోను..కరోనా సోకిందనే అనుమానితులతోను నిండిపోతున్నాయి. కరోనా బాధితులకు డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు పణ్ణంగా పెట్టి వైద్యం చేస్తున్నారు. సేవలు చేస్తున్నారు. ఈ క్రమ
ప్రేమికుల రోజు వచ్చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో వాలెంటైన్స్ డే. వాలెంటైన్ వీక్ లో నాలుగో రోజు(ఫిబ్రవరి 10)ను టెడ్డీ డే గా జరుపుకుంటారు. టెడ్డి బేర్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరు. ఇక అమ్మాయిలకి అయితే టెడ్డి బేర్ అంటే ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చె
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టాటా ఏస్ – ఆటో ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ వల్ల చైనాలోని ప్రజలందరు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలాంటి కరోనా వైరస్ సోకిన ఒక మహిళా పండంటి బిడ్డకు జన్మిచ్చిన ఘటన తూర్పు చైనాలోని జీజియాంగ్ ప్రా
భర్త చనిపోయాడు…కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కానీ ఈ ఫోటో వెనుక ఉన్ అసలు కథ వేరుగా ఉంది. ఆ కధ ఏమిటో తెలుసుకుందాం.. సౌదీ అరేబియాకు చెందిన మహిళ భర్త చనిపోవడంతో తన సొంత కుమారుడినే వివాహమాడింద
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు.. బిల్గేట్స్ ఓ అద్భతమైన షిప్ ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు రూ.4600 కోట్లు. ఈ షిప్ పేరు ‘‘ఆక్వా’’అత్యంత విలాసవంతమైన యాట్ (విహార నౌక)ను బిల్గేట్స్ 2019లో కొన్నారు. మొనాకోలో ని
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. దీంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని ఫేక్ వార్తలు, వీడియోలను జనాల్లోకి వదులుతున్నారు. ఇదిగో ఈ యువకుడ
కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. వైరస్ తీ�
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
తైక్వాండోలో తన చిన్న కుమారుడు అబ్రామ్ బంగారు పతకం సాధించడంతో మరోసారి సంతోషంగా ఉందని షారూఖ్ ఖాన్ ట్విట్టర్ లో ప్రకటించారు.
ఫ్లోరిడాలోని దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తితోపాటు అతని కుక్క పిల్లను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. సీఎం కేసీఆర్ ను కోరారు.
ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.