Home » Author »veegam team
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఆప్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడగా, ఆప్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ క్రమంలో పత్పార్గంజ్ నియోజకవర్గంలో ఆప్ నేత.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెనుకబడ్డారు.
ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తనదైన శైలిలో విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, సుశీల్ గుప్తా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకుంటారు. ఢిల్లీ ఎన్నికలలను ఆప్ నేత సంజయ్ సింగ్ పాకిస్థాన్ ఇండి�
భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ ఆఫ్ హైకోర్టు లో గ్రూప్-C కింద కొన్ని రకాల పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్, రిస్టోరర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 132 పోస్టులు ఉన్
ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యిమందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్గా పోరాటం చేసిందని కేజ్రీవాల్ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ బీజేపీ ఆశను అడియాసలు అవుతున్నాయి. కాషాదళం కంగారుపడుతోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా క్రమంలో బీజేపీ విజయం సాధించాలని ఇప్పటికే బీజేపీ నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యం కొనసాగిస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆప్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటు వేడుకలు జరుపుకుంటున్నార�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ హవా కొనసాగుతోంది. బీజేపీ కూడా గతంలో కండే కాస్త పుంజుకుంది. ఆప్ పార్టీ మాత్రం దుమ్ము రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. కానీ ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాతా తెరవలేదు. �
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం చేసిన నిందితుడు మహ్మద్ పహిల్వాన్ (60) గుండెపోటుతో యశోద హాస్పిటల్ లో మృతి చెందాడు. గుండెపోటు వచ్చి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం (ఫిబ్రవరి 11,2020)ఉదయం మృతి చెందాడు. 2011 ఏప్రిల్లో మహ్మద్ పహ�
వెస్ట్ సెంట్రల్ రైల్వే(WCR)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చే�
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
చైనాలో పుట్టీ..ప్రపంచాన్ని గడగడలాడించేస్తున్న ‘కరోనా వైరస్’ కు వ్యాక్సిన్ కనిపెట్టామని వాటిని జంతువులపై ప్రయోగించినట్లు ఫిబ్రవరి 10,2020న news portal yicai.com ఒక నివేదికలో తెలిపింది. అలాగే..కరోనా వైరస్ ను అరికట్టేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప
కరీంనగర్ నడిబొడ్డున జరిగిన ఇంటర్ విద్యార్థిని రాధిక మర్డర్ మిస్టరీగా మారింది. రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇరాక్లో నరకయాతన అనుభవిస్తున్నామంటూ జగిత్యాల జిల్లా వాసి అప్లోడ్ చేసిన వీడియో అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.
మన దేశమంతా గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యాలతో నిండిపోవడం వల్ల ప్రజలు ఎన్నో జబ్బులకు గురౌతున్నారు. అయితే కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని అందరికి తెలిసిన విషయమే కానీ.. మహారాష్ట్రాలోని థానేలో పొల్యూషన్ వ
దిశ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం పోలీసులకు తలనొప్పిగా మారింది. పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందకుండానే పీఎస్ ప్రారంభించడంతో... బాధితులు, రాజకీయ వర్గాల నుంచి ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఐటీటవర్ ను ఈ నెల(ఫిబ్రవరి 18, 2020)వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉ�