Home » Author »veegam team
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్కు BJP జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్వర్గీయ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన..ఢిల్లీ విద్యాసంస్థల్లోను అంటే స్కూల్స్, మదర్సాల్లో కూడా విద్యార్దులతో హనుమాన్�
జాతీయ పార్టీలను కూడా ఊడ్చి పారేసి ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని ఘన విజయంతో దక్కించుకుంది ఆమ్ఆద్మీ పార్టీ. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కేబినెట్ లోకి ఈ సారి యువకెరటాలు రానున్నట్లుగా సమ�
కర్నూలు జిల్లాలో మూడేళ్ల కిందట రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి కేసు సంచలనం సృష్టించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు సిద్ధమయ్యాడు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) విజయం సాధించిన తరువాత ఓ చిన్నారి పార్టీ చీఫ్ కేజ్రీవాల్ గెటప్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుడ్డి కేజ్రీవాల్.. బేబీ కేజ్రీవాల్ అంటూ పొగిడేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్ల�
లాల్ దర్వాజా మహంకాళి అమ్మ దేవాలయంపై రాజకీయ రగడ అలుముకుంది. అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తును సీఎం కేసీఆర్ నిధులు కేటాయించటంతో ఓల్డ్ సిటీలో కొలువైన లాల్ దర్వారా మహంకాళి అమ్మవారి ఆలయంపై రాజకీయం హీటెక్కింది. దీనికంతటికీ కారణం ఏమిటంటే..ముస్లిం �
నెల్లూరు జిల్లా ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే డాక్టర్ ఓ నర్స్ పై అత్యాచారానికి యత్నించాడు. నైట్ డ్యూటీలో ఉన్న నర్స్ పై అత్యాచారానికి యత్నించాడు. దీంతో నర్స్ వారి బంధువులకు చెప్పగా వారు హాస్పిటల్ కు వచ్చి డా�
దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) లో 8వేలకు పైగా ఉన్న క్లర్క్ ఉద్యోగాలకు జనవరి నెలలో దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డులను మంగళవారం(ఫిబ్రవరి 11, 2020) న ఎస్బిఐ విడు
సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన కాల్పుల ఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సదానందం గన్స్పై మోజుతోనే పోలీస్స్టేషన్ నుంచి ఆయుధాలు అపహరించినట్లు తెలుస్తోంది.
ఇండోనేషియాలోని బీచ్ లలో ఓ స్పైడర్ మ్యాన్ చెత్త (ప్లాస్టిక్ వ్యర్ధాలు) ఏరుతున్నాడు. పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. ఆ స్పైడర్ మ్యాన్ చేస్తున్న పనికి మా వంతు అంటూ ప్రజలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను స
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.ఫలితాలు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే నరేశ్ యాదవ్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో పోలీసులువెంటనే స్పందించి ఒకరిని అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టగా సదర�
కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అంటున్నారు.
అరుణాచల్ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ కుమారుడు శుబాన్సో (20) యూకేలోని ఓ అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కు శుబాన్సో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కొడుకు. అతను గత కొన్ని రోజులుగా యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్
హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్లో ఫుడ్ పాయిజన్తో బాలుడు చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి.
హైదరాబాద్ లో భవన నిర్మాణాలకు సులభంగా అనుమతులు వచ్చేలా బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
కోతి జాతికి చెందిన ఒరంగుటాన్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. నీటి మడుగులో పడిపోయిన ఓ మనిషికి సహాయం చేస్తున్న ఒరంగుటాన్ సదరు వ్యక్తికి చేయి అందించి మడుగులోంచి బైటకు తీసుకురావటానికి సహాయం చేస్తానంటూ తన చేతిని అందించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైర
వాలెంటైన్స్ డే సందర్భంగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది.
చైనా కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 11.2020) ఏకంగా 97మంది కరోనా వైరస్ కు బలైపోయారు. కాగా..చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 1115మ