Home » Author »veegam team
తొలి 3డీ ముద్రిత మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ) తొలిసారిగా విజయవంతంగా గాలిలోకి ఎగిరింది.
విజయనగరం, పూసపాటి రాజవంశం అమ్మాయి సంచయిత. గ్రామ గ్రామం తిరుగుతోంది. ‘‘ఆడపిల్లల్ని బడికి పంపించండి’’ అని తల్లుల్ని కోరుతోంది.
సీఎం కేసీఆర్...జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం రూపొందించిన పథకాల అమలే ప్రాధాన్యతగా పనిచేయాలని సూచించారు.
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధానాంశంగా బుధవారం (ఫిబ్రవరి 12, 202) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ చర్చించబోతున్నారు.
ఏపీ సీఎం జగన్ బుధవారం (ఫిబ్రవరి 12, 2020) ఢిల్లీలో పర్యటించనున్నారు. మూణ్నెల్ల విరామం తర్వాత సీఎం జగన్... మరోసారి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు.
తాజా వైద్య పరిశోధనల ప్రకారం చైనాలోని వూహాన్ లో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఎక్కువగా మగవాళ్లకే సోకుతోంది. 140 మంది కరోనా పేషెంట్ల కేస్ రిపోర్టులను స్టడీ చేసిన
ఆయన ప్రభుత్వ ఆఫీసులో అధికారి. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా.. ఆ జీతం సరిపోలేదో ఏమో.. లంచాలకు రుచి మరిగారు. ఏదైనా పని అవ్వాలంటే.. చేతులు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..
జహీరాబాద్ లో ఘోరం జరిగింది. పోలీసులమని చెప్పిన దుండగులు మహిళపై అత్యాచారం చేశారు. బస్సులో వెళ్తున్న మహిళను బలవంతంగా కిందకి దించి నిర్మానుష్య ప్రాంతానికి
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట.
తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే ట్యాంకర్ నిండా లిక్కర్ ను తరలించేస్తున్నారు. అదికూడా మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో. బీహార్లో సంపూర్ణ మద్య నిషేదం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లిక్కర్ మాఫీయా మద్యాన్ని అక్రమంగా రవాణా చేయటాన�
కరోనా వైరస్(coronavirus).. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్(wuhan) లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మంది ప్రాణాలు
కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లకు అధిపతి. వ్యాపార సామ్రాజ్యంలో ఆయన స్థాయే వేరు. బిలీనియర్ అయిన రతన్ టాటా ఇప్పుడు మిలీనియర్ అవడం ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. గతేడాది అక్టోబర్లో ఇన్ �
పెళ్లికొడుకు పెళ్లి మండపానికి కారులో ఊరేగుతూ వస్తాడు. లేదా గుర్రం ఎక్కి వస్తాడు. కానీ కేరళలో హజా హుస్సేన్ తన పెళ్లి వేడుకల్లో ఒంటెపై ఊరేగుతూ వచ్చాడు. అది పెద్ద విశేషం కాదు. కానీ పెళ్లి కొడుకు తన పెళ్లి ఊరేగింపులో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతి�
బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టం, యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం జగన్ ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను రాజమండ్రిలో ప్రారంభించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ విజయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి. ఓ పక్క ఆప్ పార్టీ విజయం..మరోపక్క తన భార్య సునీత పుట్టిన రోజు. ఈ సందర్భంగా పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో భార్య సునీత బర్త్ డే కేక్ కట్ చేయించి �
ఢిల్లీలోని చాందినీ చౌక్ అసెంబ్లీ స్థానం నుంచి ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అల్కాలాంబ.. ఓటమిని ఒప్పుకోనని..ఫలితాల్ని మాత్రమే తాను స్వీకరిస్తానని, ఓటమిని కాదని అల్కాలంబ ట్వీట్ చేశారు. 2015లో ఆప్ తరపున పోటీ చేసిన అల్కాలాంబ 18వేలకు పైగా మ
ఢిల్లీలో వరుసగా రెండవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో నేతలు పార్టీ భవిష్యత్తు గురించి యోచిస్తున్నారు. బిజెపి గెలవకపోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆప్ విజయం నిరాశ కలిగించలేదన్నారు.