Home » Author »veegam team
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.
ఏపీ బడ్జెట్ రూపకల్పన ఆర్థికశాఖను టెన్షన్ పెడుతోంది. అంచనాలకు మించి బడ్జెట్ ప్రతిపాదనలు మూడు లక్షల కోట్లు దాటడంతో అధికారులు నివ్వెరపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది.
ఏపీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని శాసన మండలి కార్యాలయం స్పష్టం చేసింది.
నానీలందు కేశినేని నాని వేరయా.. ఏదేమైనా గానీ.. ఎవరైనా ఏదైనా అనుకోనీ.. ఈ నాని తీరే వేరు. తాను అనుకొని, అకౌంట్లో ట్వీట్లు పెట్టుకొని, దాంతో సొంత పార్టీ ఇరకాటంలో
వారిద్దరూ భార్యాభర్తలు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. తల్లిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం భర్త అత్తింటికి వెళ్లాడు. సీన్ కట్
తానున్నది అక్కడ.. ఆలోచనలన్నీ ఇక్కడ.. ఒక్కోసారి తానున్నది ఇక్కడ.. ఆలోచనలన్నీ అక్కడ.. ఇక్కడున్న వ్యక్తికి అక్కడి ఆలోచనలెందుకు? ఒకవేళ అక్కడే
కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని రాధికగా గుర్తించారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) సాయంత్రం రాధిక
కరోనా పేషెంట్లను కని పెట్టడానికి చైనా కాస్త ప్రమాదకర చర్యలే చేపట్టింది. ఇప్పటికే 900 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) నాటికి కరోనా బాధితుల సంఖ్య
చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా ఓ డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో నులిపురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఇది వేసుకున్న కాసేపటికే.. ఫిట్స్ వచ్చి ఓ చిన్నారి
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ఎక్కడుంటారు? అంటే... తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. హైదరాబాద్ లో నివాసం ఉండే వెంకటేష్ కు
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని
భారతీయ టెన్నిస్ సార్ట్ హైదరాబాద్ క్వీన్ సానియా మీర్జా తన పూర్వ లుక్ లోకి మారటం కోసం ఎంతో శ్రమించి బరువు తగ్గిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు వివరాల్లోకి వెళ్లితే.. ఓ బిడ్డకు జన్మిచ్చిన తర్
కొన్ని రోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ ఈద్గా కాంప్లెక్స్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో సామాజిక ఉద్యమ కారిణి సుమయా రాణా పాల్గొని ప్రసంగిస్తూ..‘సీఏఏను వ్యతిరేకిస్తూ మనమందరమూ ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలపటం ప్రతీ ఒక్కరి హక్
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లెక్చరర్ అంకిత కన్నుమూసింది. వారం రోజులు ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడిన లెక్చరర్.. చివరికి తుదిశ్వాస విడిచింది.
ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కలు ఎంత అల్లరి చేసినా యజమానులు దాని అల్లరి ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ కుక్క సరదాగా చేసిందో..ఎందుకు చేసిందో లేదా మంచి ఆకలిమీదుండి చేసిందో తెలీదు కానీ ఆ ఇంట్లో జరిగాల్సిన ఎంగేజ్ మెంట్ కు చేయించిన ధగధగ మెరిసిపోతున్న ‘�
కరోనా వైరస్(coronavirus) ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్(wuhan) లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతి(annem jyothi) గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
భార్య చనిపోయినా 16 సంవత్సరాలుగా ఆమెతోనే జీవిస్తున్న ఓ భర్త వీర ప్రేమ కథ తెలుసుకుంటూ గుండెలుబరువెక్కుతాయి. ఎన్నో కారణాలతో భార్యకు హింసించే భర్తలున్న రోజుల్లో భార్య చనిపోయినా..ఆమెతోనే నా జీవితం అంటూ ఆమె కోసం పరితపించిపోతున్న ఓ భర్త వాస్తవిక క
జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్.. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని