Home » Author »veegam team
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నడు. ఉప్పల్లో ఈ ఘటన జరిగింది. మృతుడి
కరీంనగర్ కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీలో చోటు చేసుకున్న విభేదాలు... ఎన్నికలు ముగిసే నాటికి తారస్థాయికి చేరుకున్నాయి.
బాబు అంటే కుప్పం.. కుప్పం అంటే బాబు. ఆ రెండింటికీ ఉన్న లింకు తెగ్గొట్టడం అంత ఈజీనా? ఈజీనే అంటోంది వైసీపీ.. అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది. మేజర్గా ఎక్కడ దెబ్బ
దెబ్బకు దెబ్బ తీయడం రాజకీయాల్లో కామన్. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం.. కోలుకొనే లోపే మరో దెబ్బ వేయడం.. ఆ దెబ్బ నుంచి తేరుకొనే లోపే వెనుక నుంచి మరో దెబ్బ
నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఈ డైలాగ్ అల్లు అర్జున్కు సరిపోతుందేమో గానీ.. ఆయన మేనమామ పవర్ స్టార్కు మాత్రం సెట్ కాదు. ఆయన ఆడ
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు.. సొంత నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గం ప్రజలు.. ఇంగ్లీష్ మీడియంకు జై కొట్టారు. ప్రభుత్వ స్కూల్స్ లో
విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైందో కానీ.. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. గొడవ
ఏపీ సీఎం జగన్ బుధవారం(ఫిబ్రవరి 12,2020) ప్రధాని మోడీని కలిశారు. గంటన్నరపాటు ప్రధానితో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ప్రధాని మోడీతో జగన్
విశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ రోజైనా విశాఖ నుంచి ప్రభుత్వం.. పరిపాలన
ఏపీలో సంచలనం రేపుతున్న సుగాలి ప్రీతి కేసులో జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు ప్రశ్నలు సంధించారు. దిశ
తన కూతురిని అతి దారుణంగా రేప్ చేసి చంపేశారని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి కంటతడి పెట్టారు. తన బిడ్డ విషయంలో న్యాయం కోసం పోరాటం చేసి చేసి అలసిపోయానని అన్నారు.
సుగాలి ప్రీతి.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన పేరు. రాజకీయాలను కుదిపేస్తున్న వ్యవహారం. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి అంటూ.. జనసేనాని పవన్ కళ్యాణ్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఓ భారతీయ వ్యక్తి కుటుంభంలో దారుణం చోటుచేసుకుంది. భార్య ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఓ భర్త ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలేం జరిగిందంటే.. భారత్కు చెందిన అనిల్ (32) అతని భార్య నీనుతో కలిసి దుబాయ్ ల�
జగిత్యాల మల్లాపూర్ మండల కేంద్రంలో విషాదం జరిగింది. సపోటా గింజ చిన్నారి ప్రాణం తీసింది. నాలుగేళ్ల బాబు మృత్యువాత పడ్డాడు. సపోటా పండు గింజ గొంతులో అడ్డుపడి
భార్య భర్త మధ్య గొడవలతో అనాధలుగా మారిపోతున్న చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. కానీ విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలోని పులగాని పాలెంలో భార్యాభర్త మధ్య జరిగిన గొడవ ఓ చిన్నారి ప్రాణం తీసింది. అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిస�
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా, ఉరి తీస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా
నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు.. సొంత గ్రామానికి చెందిన ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్రామస్తులు ఎవరూ ఆయనతో మాట్లాడొద్దని పంచాయతీ
సాధారణంగా సినిమాలు, సీరియల్ లో ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి గతం మరిచిపోతే.. మళ్లీ అలాంటి ప్రమాదమే జరిగితే అన్నీ గుర్తొచ్చేస్తాయని డాక్టర్లు చెప్పడం వినుంటారు. అయితే అది ఓ వ్యక్తి జీవితంలో నిజమైంది. ఈ అద్భుతమైన సంఘటన నిజంగానే జరిగింది. గోర్జో
కరోనా వైరస్ ప్రభావంతో మాస్క్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనాను వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నారు.కేవలం రూ.40 లు ఉండే మాస్క్ లు ఒక్కొక్కటీ రూ.200లకు విక్రయిస్తున్నారు. దీంతో వేరే దారిలేక అంత సొమ్ము చెల్లించి మరో కొనుక్కోవాల్సి పరిస్థితి వచ్చ
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖానికి మాస్క్ ధరించుకుని దేశ రాజధాని బీజింగ్ లో పర్యటించారు. బీజింగ్ లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ (covid 19) నిర్ధారణ పరీక్షల శిబిరం వద్ద నిర్వహణలను తొలిసారిగా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా జిన్ పింగ్ జ్వర పరీక