Home » Author »veegam team
హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా థర్మల్ స్కానింగ్ ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 8,212 మందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ �
అక్కన్నపేట కాల్పుల కేసులో నిందితుడు సదానందాన్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే అని సీఎం కేసీఆర్ తెలిపారు.
అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్య జరిగి 12ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కిరాలేదు. నిందితులు ఎవరన్న విషయంపై ఇప్పటిదాకా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ శాఖ భారీ కుంభకోణం బయటపెట్టింది. లెక్కలు చూపని రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని గుర్తించింది. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.. కడప, ఢిల్లీ, పూణేల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మూడు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార�
తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�
ప్రస్తుతం కోవిడ్-19(కరోనా) వైరస్ భయంతో ప్రపంచమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతోంది. ఆ వైరస్ ప్రభావం అత్యధికంగా చైనాలోనే ఉన్నా ఇరుగు పొరుగు దేశాల్లోని వారికి
ఆర్థికంగా నష్టపోయిన భారత్: 2018లో సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) ఇచ్చిన ఆధారాలతో ఆగ్నేయాసియా గ్రీన్ పీస్ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం శిలాజ ఇంధనాల వల్ల కలిగే వాయు కాలుష్యంతో భారత్ కు జరుగుతున్న నష్టం దేశ GD
కోవిడ్-19.. అదేనండి కరోనా వైరస్.. చైనాలో ఇంకా తన ప్రతాపం చూపుతోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ వైరస్ రాకెట్
అమెరికా ఎక్కడుంది? ఏలూరు పక్కన.. మరి ఏలూరు ఎక్కడుంది? అమెరికా పక్కన. అదేంటి.. ఏలూరు.. అమెరికా పక్కపక్కనే ఉన్నాయని అనుకుంటున్నారా? అబ్బే.. మనకు
అందంగా అలంకరించిన పెళ్లి పందిట్లో పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతోంది. ఓపక్క పెళ్లి వేడుక..మరోపక్క ఘుమ ఘుమలాడే వంటలతో పెళ్లి విందు. ఆ విందులో కోడి కూర స్పెషల్ ఎట్రాన్ గా నిలిచింది. ఘుమ ఘుమలాడిస్తూ కోడి కూర వాసన చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. �
ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, పార్కింగ్, కాలుష్యం బాధలు లేకుండా.. ఎంచక్కా గాల్లో ఆఫీస్ కు ఎగురుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? అది కూడా గంటకు 50 కిలోమీటర్ల
వాలెంటైన్స్ డే రోజు ఎలాంటి డ్రస్ వేసుకోవాలి అని టెన్షనా..? ఎంత షాపింగ్ చేసినా సూట్ అయ్యే డ్రస్ లేదా.. మీకోసమే ఓ కొత్త యాప్. మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్లి నాలుగైదు వెరైటీలను ట్రై చేసి ఆ డ్రస్ మనకు సెట్ అవుతుందో లేదో ఇంత డౌట్ అవసరమా? హ్యాపీగా �
పేట్ జహీరాబాద్ పీఎస్ పరిధిలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్ధి జీవన్రెడ్డి మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిది. జీవన్ రెడ్డి మిస్సింగ్ వెనుక బెట్టింగ్ మాఫియా హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆన్ లైన్ లో బెట�
ఆయన ఏ పార్టీలో ఉన్నారు.. ఉన్నారు ఏదో ఒక పార్టీలో.. ఈయనే పార్టీలో ఉన్నారు. ఈయన కూడా ఏదో ఒక పార్టీలో ఉన్నారు. అసలు పార్టీల్లో ఉన్నారో లేదో తెలియని ఆ ఇద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. రాజకీయ ప్రాబల్యం లేకపోయినా.. తమ సామాజిక వర్గాల్లో కాస్తో కూస్తో బలమున్�
భారతదేశంలో మతసామరస్యం ఎన్నో సందర్భాలలో కనువిందు చేసింది. అటువంటి మరో అరుదైన అద్భుతమైన ఘటనకు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం వేదికయ్యింది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీకగా హిందూ, ముస్లిములు భాయ్ భాయ్ అంటూ ఒకే వేదికపై ఒకటీ రెండూ కాదు ఏకంగ�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రేంజ్ అడవుల్లో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం దుమారం రేపింది. ఓ రాజకీయ నేత ఇందులో ఇన్వాల్వ్ కావడం సంచలనమైంది. రంగంలోకి దిగిన ఫారెస్ట్
ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్లోనే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ లాంటి బడా టెర్రరిస్టులు..ప్రపంచంలోనే మోస్ట్ వాటెంట్ ఉగ్రవాదులంతా దేవ్బంద్ నుంచే పుట్టుకొచ్చారని బీజేపీ నేత..కేంద్రమంత్రి గిరిరాజ్