Home » Author »veegam team
హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. JBS - MGBS మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం
బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు
మహాప్రమాదం ముంచుకొస్తోందట.. ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క దేశానికో కాదు..ప్రపంచం మొత్తానికీ.
ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ మహమ్మారితో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,526 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువగా పరుగెడుతోంది.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి తర్వాత తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు. నల్గొండ జిల్లాలో గత నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గాంధీ ఆస్పత్రిలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఆస్పత్రిలో అక్రమాలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం (ఫిబ్రవరి 15, 2020) నిర్వహించనున్నారు.
తమిళనాడులో ఎన్ఆర్సీ మంటలు ఇంకా చల్లారడం లేదు. ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ చెన్నైలో ఓ వర్గం ప్రజలు అర్ధరాత్రి చేపట్టిన నిరసన ఉద్రిక్తత రేపింది.
ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. థాయ్ లాండ్ లో రెండు ఏనుగులు రోడ్డు మధ్యలో చెరకు గడ్డలను తినే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియోని సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. ధాయ�
నిజామాబాద్ జిల్లా బోధన్ లో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిగంటల్లోనే వరుడు మృతి చెందాడు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద కారు ప్రమాదం జరిగింది. బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.
తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పొలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తంగా 2792 ఖాళీలు ఉన్నాయి. డివిజన్ల వారీగా హౌరా, సీల్దా, �
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆధునిక వాహనాన్ని తెప్పించాలని నిశ్చయించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సూర్యపేట జిల్లాలో సహకార ఎన్నికల వేళ మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) విడుదల �
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం జగన్.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాకు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. హైకోర్టు తరలింపునకు చొరవ చూపాలని కోరారు. మండలి ర�
ఆధార్ కార్డు నెంబర్ను పాన్ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది.
మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ తీసుకురావడంతో ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్లే పశువులకూ ఆధార్ కార్డులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ఆ తరహా కార్డులు ఇవ్వనుంది.