Home » Author »veegam team
హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. వనస్థలిపురంలోని డీమార్ట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు.
ట్రంప్ టూర్పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చోరి అయ్యింది. అదేంటీ గవర్నమెంట్ బస్ ను దొంగతనం చేయటమేంటి అనుకోవచ్చు. ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే.ఆ చో�
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని HDFC బ్యాంక్ అకౌంటెంట్ ఫోర్జరీ చేశాడు. బంజారాహిల్స్లోని HDFC బ్యాంక్
తీర్పు ఇవ్వనుంది. 2019 నవంబర్ 6న చిన్నారి వర్షితను కిడ్నాప్ చేసిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బసినికొండకు చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ ఈ
ఏపీలో సోమవారం(ఫిబ్రవరి 17,2020) నుంచి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులు అందజేయనుంది. వివిధ రకాల
కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా
డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియాలో అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానం సంపాదించారు. మన దేశంలో అంబానీ తర్వాత
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) కేబినెట్ భేటీ అయ్యింది. హెచ్ఎండీఏ పరిధిలో
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు
ఆదివారం(ఫిబ్రవరి 16,2020) నియోజకవర్గాల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జన సైనికులతో భేటీ అయిన
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణమైన ఫలితాలు చూసింది. జనసేన అభ్యర్థులే కాదు.. జనసేనాని కూడా ఓడిపోయారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసినా పవన్
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి
యాస్మిన్ షేక్.. ముంబైకి చెందిన మహిళ. ఆమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రైమ్ క్వీన్. ముంబైలో యాస్మిన్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే అందరూ ఆమె
జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. వైసీపీ.. డబ్బుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. డబ్బుతో ఓట్లు కొన్నవారు ప్రజా సమస్యలు
తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, అంధులకు బ్లైండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప
దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంత భద్రత ఉన్నా, నిఘా ఉన్నా.. పక్కా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు.
వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని
నాగర్కర్నూల్ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై దాడి జరిగింది. వెల్దండ మండల మాజీ జడ్పీటీసీ సంజీవ్ యాదవ్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డినట్లు తెలుస్తోంది. సహకార ఎన్నికల్లో గెలిస్తే వెల్దండ మండల చైర్మన్ పదవి ఇస్తానని మాట �
కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమె భర్తకు కూడా నదిలోకి దూకేశాడు.