Home » Author »veegam team
యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు
బయో డైవర్సిటీ కారు ప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. భరత్నగర్ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి ప్రశాంత్ నగర్వైపు కింద పడిపోయింది.
దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తెలంగాణలో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చినా... మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే
అమ్మాయి..అబ్బాయికి వివాహం చేసే ముందు నిశ్చితార్థం (ఎంగేజ్ మెంట్ )చేసుకోవటం ఆనవాయితీ. కానీ ఓ నిశ్చితార్థం జరిగిన పద్ధతి చూస్తే మాత్రం పిచ్చి పీక్స్ అయిపోయింది అని అనుకోక తప్పదు. అటువంటి నిశ్చితార్థం కాదు కాదు పిచ్చితార్థం ఎలా జరిగిందో చూడండీ
స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచారు ఛత్తీస్ ఘడ్ లోని శుకల్ నిషాద్(73), గౌతర్హిన్ బాయిలు. ప్రేమలో స్వచ్ఛత..నిజాయితీ ఉంటే పెళ్లే చేసుకోవాల్సిన పనిలేదని ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే చాలనుకున్నవారిద్దరూ 50 సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. వారి �
ఓ రెస్టారెంట్ ఉద్యోగి కిచెన్ సింక్ లోని స్నానం చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ వీడియోని కానర్ సోమెర్ ఫీల్డ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అమెరికాలో మిచిగాన్ రెస్టారెంట్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగి �
రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
పేదవారికి రోగం వస్తే చచ్చిపోవాల్సిందేనా? పేదవారికి పుట్టిన పిల్లలు రోగం వస్తే ఆ రోగాన్ని నయం చేసే స్థోమత లేకపోయే వారిని చేజేతులా చంపుకోవాల్సిందేనా?చేతిలో చిల్లిగవ్వ లేక బిడ్డను బతికించుకునే స్తోమత లేని ఓ తండ్రి తన కన్నబిడ్డనే చేతులారా చం�
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చిన కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కారులో మృతి చెందిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబం మిస్సింగ్ విషయంలో వారి గుమాస్తా నర్శింగ్ కొత్త విషయాలను వె
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో సోమవారం (ఫిబ్రవరి 17, 2020) మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ లో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ లోని పలు వాహనాలు �
‘మేం ఎవరినీ ప్రేమించం..ప్రేమ పెళ్లి చేసుకోం’: ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 ముందు రోజు మహారాష్ట్రలోని అమరావతి పరిధి బాలికలు చేసిన ప్రతిజ్ఞ వైరల్గా మారింది. ఓ గర్ల్స్ కాలేజ్ (జూనియర్ కాలేజ్) లో బాలికలతో ఆ స్కూల్ సిబ్బందిలోని ఒకరు వాలంటైన్స్ డే చే�
మూడవ సారి అధికారంలోకి వచ్చి..ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో ఆప్ హవాతో బీజేపీ ఓడిపోయింది. కేజ్రీవాల్ పని తీరును మెచ్చి ఢిల్లీ ప్రజలు ఆయనకు మరోమారు పట్టం కట్టారు. కేజ్రీవాల్కు ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగ�
కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వలో కారు బయటపడటం అందులో 3 మృతదేహాలు ఉండటం సంచలనమైంది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులు కావడం
‘కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలి..లేకుండా చైనీయులంతా కరోనాకు బలి కావాలసిందే’ అని భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అంటున్నారు. ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. అత్యధిక జనాభా
హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణం జరిగింది. డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలో సతీష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. సతీష్ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలు అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ కారును కాలువ నుంచి గట్టుపైకి వెలికి తీసిన తర�
తన సోదరి, ఆమె భర్త, కూతురు మృతిపై పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో
బెంగుళూర్ లోని యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్(URSC) లోని టెక్నీషియన్, అసిస్టెంట్, వివిధ ద్యోగాల భర్తీకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 182 ఖాళీలు ఉన్నాయి. విభాగ
ఉద్యమ సారథి... పాలనాదక్షుడిగా సక్సెస్ అవుతాడా..? నో డౌట్... అవుననే నిరూపించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలా నెరవేర్చారో.. అదే స్ఫూర్తితో ఒక
కరీంనగర్ జిల్లా ఆలగనూరు కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కాలువో కొట్టుకొచ్చిన కారులో రెండు మృతదేహాలు ఉన్నాయి. కాలువలో కొట్టుకొచ్చిన కారును చూసిన స్థానులు పోలీసులకు సమచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నా�