Home » Author »veegam team
మహారాష్ట్రంలో కానిస్టేబుల్ గా పనిచేసే లలిత్ సాల్వే అనే లేడీ కానిస్టేబుల్ పురుషుడిగా లింగ మార్పిడి చేయించుకుని ఆదివారం (ఫిబ్రవరి 16,2020)న ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి స్థానికంగా పెద్ద విశేషంగా మారింది. వివరాల్లోకి వెళితే..బీడ్ జి
ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి
వారు అవిభక్త కవలలు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేవారు వీణా..వాణిలు. అటువంటి మరో అవిభక్త కవలలు చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇద్దరి శరీరాలు కలిసే పుట్టటంతో వారు ఏపనిచేసిన కలిసే చేయాలి. కలిసే పుట్టిన ఆ కవలలు ఏదో సాధారణమైన జీవితానికి �
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, ర
ఓ ఏనుగు తెలివితేటలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ ఏనుగు రోడ్డు దాటేందుకు అటూ ఇటూ చూసింది. కానీ నిదానంగా ఉండే ఏ దారి దానికి కనిపించలేదు. దీంతో సన్నగా ఉన్న మెట్లదారిలో చాకచక్యంగా ఎక్కుతూ..అటుగావైపు వెళతున్న వాహనాన్ని చూస్తుంది. ఆ తరువాత
గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని భారత్ నిర్మించింది. ఆ స్టేడియం పేరు ‘మోటెరా క్రికెట్ స్టేడియం’. గుజరాత్ అహ్మదాబాద్ లోని పాత సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియాన్ని కూల్చి కొత్తగా నిర్మించారు. ఈ స్టేడియంలో ఇండ�
వాడో రేపిస్ట్ కమ్ శాడిస్టు సీరియల్ కిల్లర్. ఒంటరిగా ఉండే అమ్మాయిల్నే టార్గెట్ చేస్తాడు. ప్రేమ పేరుతో నమ్మించి వారికి సైనేడ్ తినిపించి అత్యాచారాలు చేసి రాక్షసానందం పొందేవాడు. అలా ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 20మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మిం
సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్లు, గేమ్ లు వస్తున్నాయి. అందులో కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఛాలెంజ్ లు, గేమ్ లు
తెలంగాణలో సంచలనం రేపిన బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. దివ్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ కోసం
రాహుల్ ద్రవిడ్.. క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఆటలో నిలకడకు మారు పేరు. ద వాల్ అని ముద్దుగా పిలుస్తారు. క్రీజులో ఒక్కసారి నిలదొక్కుకున్నాడంటే.. ఇక
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,
పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణం తట్టుకోలేకపోయిన కూతురు ఆత్మహత్య చేసుకుంది. నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ ప్రాణం తీసుకుంది. నేనూ నీ
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో
హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే పోలీసులు ఫైన్ వేయటం సర్వసాధారణం.ఈ రూల్ బైక్ నడిపే వ్యక్తుల సేఫ్టీ కోసం పెట్టిన రూల్. ఇది మంచిదే..ఒప్పుకుంటాం. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపినందుకు ఫైన్ వేసిన పోలీసులు నిర్వాకానికి ఓ వ్యక్తి తనస్ట�
టిక్ టాక్ వీడియోలో మోజులో పడ్డ కొంతమంది కోతినుంచి మనిషిలా మారి తిరిగి కోతి చేష్టలతో పిచ్చెక్కిస్తున్నారు. కొంతమంది పిచ్చి పిచ్చి ఫీట్లు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు పిచ్చి పనులతో అందరికీ పిచ్చెక్కిస్తున్నారు. ఎవ్వరూ చేయ
జపాన్ లో ప్రతీసంవత్సరం ఫిబ్రవరి మూడో శనివారం రోజు ఒక విచిత్రమైన పండుగను జరుపుకుంటరు. అదే.. ‘నేకెడ్ ఫెస్టివల్’. ఈ పండుగతో వేలాది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ ఫెస్టివల్ ఒకయామా పరిధి హోన్షు ఐలాండ్ లోని సైదైజీ కన్నోనియాన్ టె�
విశాఖపట్నం ద్వారకా నగర్ లో అదృశ్యమైన ముగ్గురు యువతులు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. తాము చెన్నైలో ఉన్నామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చెన్నై వెళ్లి వారిని తీసుకొచ్చేందుకు పయనమయ్యారు. వివరాల్లోకి వెళితే..ద్వారకానగర్ల�
ట్రావెల్ బ్లాగర్స్ కు ఇన్స్టాగ్రామ్ లో చెప్పలేనంత మంది ఫాలోవర్స్ ఉంటారు. నెటిజన్స్ అంతగా ఆసక్తి చూపడానికి కారణం.. వారు అద్భుతమైన ప్రాంతాల్లో ఫొటోలు దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటారు. ట్రావెల్ బ్లాగర్స్ తమ ఫాలోవర్లను పెంచుకోడానికి తమ ప్�
మన టాలెంట్ నిరూపించుకోవటానికి టెక్నాలజీ వేదికగా మారింది. ఒకప్పుడు మనలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవటానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. టాలెంట ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా టెక్నాలజీ బైటపెట్టేస్తోంది. ఈ టెక్నాలజ