Home » Author »veegam team
కరీంనగర్ తిమ్మాపూర్లో కొత్త కట్టుకుంటున్న ఓ ఇంట్లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. మహాత్మాగాంధీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసినట్లుగా ఉండటంతో సదరు ఇంటి యజమానులు భయాందోళనలకు గురయ్యారు. శుభమాని ఇల్లు కట్టుకుంటే ఎవ
తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలో కూడా భారీ కుంభకోణం జరిగినట్లుగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. 2014-19 మధ్య మందులు, వైద్య పరికరాలు కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయనీ..వ�
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం (ఫిబ్రవరి 20, 2019)న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఇక నుంచి ప్రతి శనివారం ప్రభుత్వ స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’గా పాటించను�
కర్ణాటకలోని లింగాయత్ మఠానికి ఓ ముస్లిం వ్యక్తి అధిపతిగా నియమితులు కానున్నారు. గడగ్ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠంలో ఫిబ్రవరి 26న ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. మఠానికి చెందిన గోవింద్ భట్, బసవేశ్వరుడి బోధనలపై దివాన్ షరీఫ్ ముల్లా �
అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24 మ.12 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ �
గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే రజనీ మరిది ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం కాగా..రజనీ మరిది గోపినాథ్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. కోటప్పకొండ… కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ
స్కూల్లో టీచర్లు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. పాఠాలతో పాటు మంచి మాటలు చెప్పాలి. కానీ ఓ స్కూల్లో మాత్రం టీచర్లు విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పటం పక్కనపెట్టేశారు. మరి ఏం చేస్తున్నారో తెలుసా? గానా బజానా మొదలుపెట్టారు. విద్యార్థులతో కలిసి �
సాధు జంతువు జింక చిరుత పులులకు చుక్కలు చూపించింది. జింకను వేటాడదామనుకున్న చిరుత పులుల గుంపును డిష్యూం..డిష్యూం అంటూ తన్ని పడేసింది. అలా ఒకటీ ఒక్కటి కాదు రెండు కాదు… ఐదు చిరుత పులులు జింకమీద దాడి చేశాయి. కానీ జింక మాత్రం ఒక్కటే. సాధారంగా చి�
కరోనా వేలమందిని బలితీసుకొంటోంది. వీళ్లలో డాక్టర్లు, వైద్యసిబ్బంది, పక్క బెడ్ పేషెంట్లూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఈ కొత్త వైరస్ మనుషులకు ఎలా సోకుతోంది? ఎందుకు కొంతమందినే బలితీసుకొంటోంది? వందమందికి కరోనా సోకితే సగటున ఇద్దరు మాత్రమే ఎందుక�
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు రాజధాని గ్రామాల్లో అడుగడుగునా నిరసరనల సెగ ఎదురైంది. నేలపాడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా పెదపరిమి వద్ద రోజా వాహనాన్ని అమరావతి ప్రాంత రైతులు అడ్డుకున్నారు. వాహనాన్ని ముందుకు �
బురద నీటిలో కేవలం 9.55 సెకన్లలో 100మీటర్ల పరుగెత్తి కర్ణాటకలోని సంప్రదాయ క్రీడ కంబాలా రేస్(దున్నపోతుల పరుగు)లో శ్రీనివాస్ గౌడ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మరి ఈ కంబాలా రేస్ లో పాల్గొనడానికి తను ఎలాంటి ఆహారం తీసుకున్నాడో తాజ
హరితహారంలో నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ..పంచాయితీ రాజ్ సమ్మేళంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం ఏర
తిరుపతి రుయా హాస్పిటల్ ఆవరణలో సైకోలు వీరంగం సృష్టించారు. రుయా హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందితో నలుగురు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. ఘర్షణకు దిగారు. హాస్పిటల్ క్యాంపస్ లోకి దూసుకువస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సదర
మహిళలు స్నానం చేస్తుండగా పోలీసులు డ్రోన్ కెమెరాలో షూట్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. మందడం రైతులు పోలీసు ఎస్సై, కానిస్టేబుల్స్ లను అడ్డుకున్నారు. మీరు పోలీసులా? లేక గూండాలా? అంటూ మందడం రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల వద్ద ఉన్న డ్రోన్ �
తాము కోరిన భూమి ఇవ్వలేదని గ్రామంలోని ఆరు ఉమ్మడి కుటుంబాలను పెద్దలు వెలివేశారు. అక్కడితో ఊరుకోలేదు. వారి ఇళ్ల చుట్టూ ఇనుమ కంచెలు కట్టేశారు. ఆ కంచె దాటి వాళ్లు బైటకు రాకూడదని ఆంక్షలు పెట్టారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ దారుణ ఘటన ఏపీలోని చిత్తూరు �
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ లో ఓ అద్భుతమైన వీడియోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన వాళ్లంతా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో రెండు ఫ్లెమింగోలు క
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఢిల్లీకి వెళ్లిన పవన్ కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ. కోటి విరాళంగా ఇచ్చార
పట్టుదల, సంకల్పం ఉండాలే కానీ.. సాధించలేనిది ఏదీ లేదు. వైకల్యం కూడా తల వంచాల్సిందే. దీనికి మాళవిక అయ్యార్ నిలువెత్తు నిదర్శనం. ఓ బాంబు బ్లాస్ట్ లో రెండు చేతులూ
గుప్త నిధుల కోసం ఓ మనిషిని బలి ఇచ్చేందుకు యత్నించారు కొంతమంది. చిత్తూరు జిల్లాలోని అడవుల్లో.. గుప్తనిధుల తవ్వకాల్లో బైటపడుతున్న కొత్తకోణాలు బైటపడుతుండటంతో ఈ దారుణాలపై స్థానికులు తీవ్ర భయభ్రాంతుకులకు గురవుతున్నారు. గుప్తనిధుల కోసం నన్ను �
కరోనా వైరస్ ను నివారించేందుకు అధికారులు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇళ్ల తలుపులకు చెక్కలు పెట్టి.. మేకులు వేయడమే కాకుండా, ఇనుపు సంకెళ్లతో లాక్ చేస్తున్నారు.