Home » Author »veegam team
లేగ దూడ ఏంటి.. పాలు ఇవ్వడం ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ.. ఇది నిజం..నమ్మి తీరాల్సిందే.. 5 రోజుల లేగ దూడ.. లీటర్ల కొద్దీ పాలు ఇస్తోంది. ఉదయం, సాయంత్రం.. టైమ్ ఏదైనా.. వద్దన్నా పాలు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వింత జరిగింది. నిర్మల్ జిల్లా దిలావ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్ భద్ర(sonbhadra) జిల్లాలో బంగారు నిక్షేపాలు(gold deposits) వెలుగుచూశాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ, GSI) బంగారు గనులు
అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ
హైదరాబాద్ నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కారు ప్రమాదాలు జరిగాయి. అవి మరువక ముందే తాజాగా మరో కారు బీభత్సం జరిగింది. ఆదివారం(ఫిబ్రవరి
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవరు, కండక్టర్లే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ నగరంలో జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కుక్సీ పట్టణా
భారత్ కు అమెరికా అధ్యక్షడు ట్రంప్ వస్తున్నారు.ఆయనకు నమస్తే చెప్పండి..అదే అచ్చెదిన..70 లక్షల మందికి ఉద్యోగం వచ్చినట్లే. ఇదే ప్రధాని మోడీ నిరుద్యోగులకు ఇచ్చే ఉద్యోగం అంటూ కాంగ్రెస్ పార్టీ ఓ సెటైరిక్ పోస్టర్ ను తయారు చేసి ట్విట్టర్ లో పోస్ట్
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపాలు బైటపడ్డాయి. ట్రిపుల్ ఐటీ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. ఈ విషయం సెక్యూరిటీలు కూడా పసిగట్టలేకపోయారు. అలా రహస్యంగా హాస్టల్ లోకి ప్రవేశించిన సదరు యవకుడు ఒకరోజంతా హాస్టల
హైదరాబాద్ నగరంలోని రాయ్దుర్గ్ మెట్రో స్టేషన్లో.. కొత్త తరహా మెట్లను ఏర్పాటు చేశారు. ఈ మెట్లు ఎక్కితే మీ ఒంట్లో ఉండే క్యాలరీలు తగ్గించుకోండి..బరువు తగ్గించుకోండి అంటున్నారు అధికారులు. రాయ్దుర్గ్ మెట్రో స్టేషన్లో మెట్లు ఎక్కుత
విశాఖపట్నంలో రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయ�
ఇంటికి ప్లాన్ వేయాలంటే ఇంజనీరు అన్ని కోణాలను పరిశీలించి తన చదువుని రంగరించి ప్లాన్ వేస్తాడు. అన్నీ డిగ్రీల్లోను ఇల్లు పర్ ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సాలీడు (స్పెడర్)కు అటువంటి లెక్కలేమీ అవసరం లేదు. చాలా ఈజీగా చాలా స్పీడ�
కుక్కపిల్లతో పావురం జాతి వైరాన్ని విడిచి స్నేహం చేస్తున్నాయి. ఈ మూగ జీవుల స్నేహం వెనుక గుండెను బరువెక్కించే కారణం ఉంది. కుక్కలను చూడగానే పావురాలు ఎగిరిపోతాయనే సంగతి తెలుసు. ఎందుకంటే పావురం దొరికితే కుక్కలు లటుక్కున నోట కరుచుకుంటాయి. గుటకా�
నల్లగొండ జిల్లా బుద్దారంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో... ఏకంగా తన కుమారుడినే హత్య చేసింది ఓ తల్లి. ఎనిమిదేళ్ల కుమారుడు
కాపురానికి పంపడం లేదన్న కోపంతో భార్య మేనమామ ప్రాణాలు బలిగొన్నాడు ఓ కర్కశ భర్త. నేరేడుచర్లకు చెందిన వేముల యాదమ్మ కుమార్తె శ్రీదేవికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు.. ఇది నిజం, కావాలంటే మీరే చూడండి. టిక్ టాక్ యాప్ ద్వారా చాలామంది సెలెబ్రిటీలను పోలిన వ్యక్తులు బయటకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీలు కత్రినా కైఫ్, కరీనా కపూర్, మధుబాలా, దీపికా పదుకొనే లను ప�
తెలంగాణ సీఎం కేసీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందుకు కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 8 గంటలకు
భూమి మీద ఉన్నఅత్యంత తెలివైన జీవుల్లో ఆక్టోపస్ ఒకటని మరోసారి నిరూపితమైంది. ఎనిమిది కాళ్లతో నడిచే ఈ ఆక్టోపస్ చాలా తెలివైనవని సైంటిస్టుల పరిశోధనల్లో కూడా నిరూపించబడింది. ఆక్టోపస్ తెలివితేటలకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మార�
ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటి శ్రీరెడ్డి కొత్త గెటప్ లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. పరమశివుడి గెటప్లో కనిపించేసరికి ప్రేక్షకులు నెరెళ్లబెట్టారు. టిక్ టాక్ వీడియోలో… ఢమరుకం మోగిస్తూ…సన్యాసులతో కలిసి చిందులేసింది. శివుడి గెటప�
ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ కుక్క క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు పిల్లలు ఒకరు బౌలింగ్ చేస్తుంటే మరొకరు బ్యాటింగ్ చేస్తున్నారు. వీరికి తోడు ఓ కుక్క కూడా క్రికెట్ ఆటలో ఉత్సాహంగా పొల్గొంది. చక్కగా వికెట్ కీపర్ గా �
అప్పుడే ముస్లింలను పాకిస్తాన్కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ ఇబ్బందులు పడే వాళ్లమే కాదు. సీఏఏ అవసరం వచ్చేదే కాదు