Home » Author »veegam team
శివరాత్రి పర్వదినం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని శివాలయంలో శివరాత్రి సందర్బంగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. ఈ అగ్నిగుండలో నడిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో భక్తుల మ�
ఇంగ్లాండ్ హాంప్షేర్లోని మార్చ్వుడ్కు చెందిన ప్రముఖ BBC యాంకర్ క్రిస్ పాక్హామ్ ఇంటిముందు గేటుకు జంతువుల కళేబరాలు వేలాడదీశారు దుండగులు. ఇది ఎవరు చేశారో తెలియదు కానీ, అతన్ని భయపెట్టాలని ప్రయత్నించారు. కానీ, క్రిస్ పాక్హామ్ ఇలాంట�
గుంటూరు జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళకు గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన రమాదేవిని చికిత్సనిమిత్తం హాస్పిటల్
సీరియల్ చూడటంలో మునిగిపోయిన ఓ మహిళ.. మంటల్లో చిక్కుకుని మరణించింది.
ఫుడ్ ప్రియులు ఏ కొత్త టేస్ట్ వచ్చినా అక్కడ వాలిపోతారు. ట్రెండ్లీ ఫుడ్ ను చక్కగా ఆస్వాదిస్తారు. ఎంకరేజ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. అటువంటిదే ‘ఐస్ క్రీమ్ దోశ’. ఈ ‘ఐస్ క్రీమ్ దోశ’ ఫిదా అయిపోయారు బెంగళూరు వాసులు. నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ స�
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సీనియర్ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విద్యాసాగర్ హత్యకు ప్రత్యర్థులు.. పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ కు
బెంగళూరు పోలీసులు జుంబా డాన్స్ ను ఇరగదీశారు. ఆటల్లో తేలిపోయారు. పోలీసులు డాన్స్ వేస్తే ఎట్టుంటదో తెలుసా అన్నట్లుగా ఉత్సాహంగా..ఆనందంగా ఆడిపాడారు. బెంగళూరు ‘నార్త్-ఈస్ట్ డివిజన్ పోలీసు సిబ్బంది ‘రిథమిక్ స్ట్రెస్ బస్టర్ – జుంబా ప్రోగ్రా�
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివారులో దారుణం జరిగింది. సత్యమాత గుడి సమీపంలో గిరిజన మహిళ సామూహిత్య అత్యాచారం, హత్యకు గురైంది.
క్రైస్తవ సన్యాసిని(నన్)పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కేరళ బిషప్(మత బోధకుడు) ఫ్రాంకో ములక్కల్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బిషప్ బారిన
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం మర్డర్లు జరిగిన ఘటనల గురించి విన్నాము, చూశాము. ఇప్పుడు.. మరో మహిళపై మోజు..
నిమ్మలంగా ఉన్న వ్యక్తిని నిమ్మలంగా ఉండనీయడం లేదు. అలా ఉండనిస్తే అది పాలిటిక్స్ ఎందుకవుతుంది. టీడీపీలో నిమ్మలంగా ఉన్న రామానాయుడిని ఉన్నపళంగా వైసీపీలోకి
బడ్జెట్పై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. శాఖల వారీగా పద్దుల కేటాయింపులపై అధికారులు లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తెలంగాణ
మరుగుజ్జుతనం కూడా ఓ వైకల్యమే. అటువంటి మనుషుల్ని అవమానించటం అంగవైకల్యం కంటే ఘోరంమైనది. మరగుజ్జుతనంతో ఎన్నో అవమానాలకు భరిస్తూ..హేళనగా మాట్లాడూ శూలాలాంటి మాటల్ని వింటూ ఇక భరించలేక చచ్చిపోదామనుకున్నాడు తొమ్మిది సంవత్సరాల బాలుడు. దీంతో అమ్మా..
ఎవరినైనా రైల్ ఎక్కించటానకి వెళ్లాలన్నా..లేదా రైలులో వచ్చినవారిని రిసీవ్ చేసుకోవటానికి వెళ్లాలన్నా స్టేషన్ లోపలికి వెళితే..కచ్ఛితంగా రైల్వే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సిందే. కానీ ప్లాట్ఫామ్ టికెట్ రేటు రైల్వే శాఖ పెంచేయటంతో టికెట్ క�
శివలింగం. సాక్షాత్తూ.. పరమశివుడే లింగ రూపంలో వెలిసి భక్తులకు కొంగు బంగారంలా పూజలందుకుంటున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 21,2020) మహాశివరాత్రి సందర్భంగా ఓ వినూత్నమైన శివలింగాన్ని చెక్కాడు ఓ శిల్పి. శిల్పి అంటే రాళ్లతో శివలింగాన్ని చెక్కాడని అనుకోవద�
పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ దేవాలయాన్ని కట్టారు. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఎటువంటి దేవాలయాలు ఉండవు. కానీ మధ్యప్రదేశ్లోని సంత్ హిర్దారామ్ నగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ శివాలయం ఉంది. ఆ ఆలయంలో కొలువైన పరమ శివుడికి పోలీసులు ప్రతి రోజు ప్రత్య
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనావులో బుధవారం (ఫిబ్రవరి 20,2020)జాత్యహంకార భావాలు గల ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిలో కొం�
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 1412 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే జనరల్ డ్యూటీ, బగ్లర్, మాలి, పెయింటర్ లాంటి విభాగాల్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పురుషులు, మహిళల ను�
అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ టౌన్ లో రోడ్డుపై నడుస్తున్న 5ఏళ్ల చిన్నారిపై ఓ కుక్క ఎగబడింది. అసలు అది ఆ చిన్నరిపైనే ఎందుకు ఎటాక్ చేసిందో తెలియదు కానీ, నేరుగా వచ్చి పక్కనున్న ఎవరిని ఏం చేయకుండా.. డైరెక్ట్ గా చిన్నరి మీదనే దూకి తీవ్రంగా గాయపర
భారత్ టూర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో నాకు కోటిమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ నాకు హామీ ఇచ్చారు.