Home » Author »veegam team
ఎవ్వరూ చేయని ఫీట్ చేయాలి..అందరితోను లైక్స్ కొట్టించుకోవాలి.ఫాలోవర్స్ ను పెంచుకోవాలి. అందరి దృష్టిని ఆకర్షించాలి. వీడెవడోగానీ..భలే చేశాడ్రా..అనిపించుకోవాలి..ఈ పిచ్చితో కొంతమంది యువత చేసే పిచ్చిపనులు ప్రాణాలమీదికి తెస్తున్నాయి. అందరికంటే డి�
“మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు అదృశ్యం కావటం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు యువతులు ఇంట్లో చెప్పి సోమవారం (ఫిబ్రవరి 17,2020) రాత్రి బైటకు వె�
సుప్రీంకోర్టు సోమవారం(ఫిబ్రవరీ 17, 2020)న భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారుల విషయంలో సంచలనాత్మక తీర్పును వెలువరించింది. వారికి మూడు నెలల్లో శాశ్వత కమిషన్ హోదా, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని స్పష్టం చ�
మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా
కరోనా వైరస్ రక్కసికి హాస్పిటల్ డైరెక్టర్ బలైపోయారు. చైనా కేంద్ర నగరమైన వుహాన్ లోని ఓ హాస్పిటల్ డైరెక్టర్ కూడా ఈ వైరస్తో కన్నుమూశారు. మంగళవారం నాడు.. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ మంగళవారం (ఫిబ్రవరి 18, 2020) 10.30 గంటలకు కరోనా వైరస్తో మృత�
బైక్ పై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రమాదం జరిగిప్పుడు వెనుక వ్యక్తి మరణించే ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం బైక్పై ప్రయాణంచేవారు ఇకపై ఇద్దరు హెల్మెట్ ధరించ
ఏపీ సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో
ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం చిన్నారి ప్రాణం తీసింది. నర్సు నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. నర్సు చేసిన పొరపాటుతో రెండు నెలల బాలుడికి అప్పుడే నూరేళ్లు
లేడీస్ సీట్లోంచి లేవమన్నందుకు మహిళను కత్తితో పొడిచేశాడు.ఈ ఘటన ఆదివారం రాత్రి గాంధీభవన్ సమీపంలోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా) వైరస్.. భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి
ముస్లింల సమాధులపై శ్రీ రాముడికి గుడి కడతారా? ఇది హిందూ సనాతన ధర్మానికి విరుద్ధం అంటూ రామజన్మభూమి ట్రస్టు లాయర్ కే పరశరన్కు ముస్లిం ప్రజల న్యాయవాది ఎం.ఆర్ షంషాద్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు భద్రత పెంచాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ప్రస్తుతం బెంగాల్లో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ
చైనా కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో డాక్టర్లు మరింతగా బాధితులకు అండగా ఉంటూ వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. వారిని బ్రతికించటానికి తమ శాయశక్తులా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చైనా దేశంలో పోలీసులు..డాక్టర్లు రోజుకు 20లపా�
సంతూర్ మామ్స్.. ప్రస్తుతం ట్విట్టర్ లో ఓ రేంజ్లో ట్రెండ్డింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. బ్యూటిఫుల్ మామ్స్ అంతా తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో అప్ లోడ్ చేస్తున్నారు. నేను సంతూర్ మమ్మీనే అంటూ ఒకొక్కరు ఒక్కో క్యాప్షన్ పెడుతున్నార
నెల్లూరు జిల్లా కోవూరులో క్రికెట్ గ్రౌండ్ లో చేతబడి కలకలం రేపింది. కోవూరు మండలం పడుగుపాడులో ఈ ఘటన జరిగింది. పడుగుపాడులో క్రికెట్ మైదానంలో సోమవారం(ఫిబ్రవరి
హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి దోపిడీకి యత్నించాగా..వారిని ముగ్గురు మహిళలు అడ్డుకున్నారు. తమ ఇంట్లోకి వచ్చిన దొంగలను గమనించిన ముగ్గురు మహిళలు ధైర్యం చేశారు. దొంగల్ని అడ్డుకున్నారు. దీంతో దొంగలు మరింతగా రెచ్చ�
లండన్ లో భారీ గాలితో కూడిన డెన్నిస్ తుఫాన్ అందరిని వణికిస్తోంది. అక్కడ అతి వేగంగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల ఒక విమానం తన గతిని తప్పి అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన హీత్రో విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అ�
ఒక్క కారు ప్రమాదం. ఎన్నో అనుమానాలు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకపోయినా.. ఎక్కడా అలజడి లేదు. సడెన్గా కాలువలో శవాలై తేలిన తర్వాత
ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. పలువురు నాన్ కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న