Home » Author »veegam team
సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోల హడావుడి మామూలుగా లేదు. ఫ్రాంక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్రాంక్ వీడియోలు చాలా
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎందుకంటే అసెంబ్లీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు LPG Gas సిలిండర్లు పట్టుకుని వచ్చారు. దీంతో సభలోని మిగతా సభ్యులంతా ఉలిక్కిపడ్డారు. హడలిపోయారు. వివరాల్లోకి వెళితే..యూపీ బడ్జెట్ సమావేశా�
తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలకేంద్రంలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది.
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల వివాదం ముదురుతోంది. డాక్టర్ వసంత్పై సూపరింటెండెంట్ శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న హజ్రత్ గంజ్ లోని కల్నో కలెక్టరేట్ లో..యూపీ విధాన సభను కిలోమీటరు దూరంలో ఈ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. �
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. విశాఖపట్నం భీమిలీ బీచ్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన లోకేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. లోకేశ్ ను కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. వారి తల్లి వరలక్ష్మికి ఫోన్ చేసిన ఫో
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ‘సివిల్ సర్వీసెస్ – 2020’ నోటిఫికేషన్ ను బుధవారం(ఫిబ్రవరి 12, 2020) న విడుదల చేసింది. ఇందులో మెుత్తం 796 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇండ
నేర చరిత్ర ఉన్న రాజకీయ నేతలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ధర్మానం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల అభ్యర్ధుల నేర చరిత్రలను ఈసీకి సమర్పించాలని ఆ నేరా
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలు గ్రామంలో చేతబడి కలకలం రేపింది. చేతబడి భయంతో గ్రామస్తులు మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గుడుపుతున్నారు.
మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్ధి జీవన్ రెడ్డి మిస్సింగ్ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవన్ రెడ్డి హాస్టల్ రూమ్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించటంతో తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా..జీవన్ రెడ్డి గత మూడ�
జహీరాబాద్ లో మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మొత్తం ముగ్గురు నిందితుల్లో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సోమాచారి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా రాయగోడు మండలం తిరూర్ సమీపంలో కారు బోల్తా పడి అక్కడికక్కడే
సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు చూస్తే ఔరా..అనిపిస్తాయి..ఇంకొన్ని ఇటువంటి ఐడియాలో ఎలా వస్తాయబ్బా..! అనిపిస్తాయి. అటువంటిదే ఈ శునకం చేసిన విన్యాసం. గోడ అవతల ఏముందో చూడాలనుకుంది ఓ కుక్క..కానీ అంత ఎత్తు గోడ ఎక్కలేనని తెలిసింది. కానీ గోడ అవతల ఏ�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగిస్తోంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పోలీస్స్టేషన్ నుంచి పరారయ్యాడు. వేధింపుల కేసులో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చైనాలో కరోనా మృత్యుకేళి తీవ్రస్థాయికి చేరి భయాందోళనలకు గురిచేస్తోంది. హుబాయ్ ప్రావిన్సులో విషపూరిత వైరస్ వల్ల బుధవారం సెంట్రల్ ప్రావిన్స్ హుబీ కేవలం ఒక రోజులోనే (ఫిబ్రవరి 12,2020) 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగ
స్థానిక ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని నిరోధించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మనం ప్రజల సంక్షేమం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతూ కూడా ఓట్ల కోసం డబ్బు, మద్యం ఎర వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
కోవిడ్(కరోనా) వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాను బెంబేలెత్తిస్తున్న కోవిడ్ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది.
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది.
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.