Home » Author »veegam team
బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా మారింది జేసీ బ్రదర్స్ పరిస్థితి. అధికారంలో ఉన్నంత వరకు హవా నడిపారు. వ్యాపారాలన్నీ సక్రమంగా నడిచాయి. కాని,
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే అత్యంత కురు వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేతికర్ర సాయం ఉంటే తప్ప అతి కష్టం మీద నాలుగు అడుగులు వేయలేని కలితారా మండల్ అనే ఈ 110 సంవత్సరాల బామ్మ రాజ్యంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకున్
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ నెత్తిన వేలాడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వేల కోట్లు అప్పులు చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. వచ్చే బడ్జెట్లో ఆదా
చైనాలోని హనాన్ ప్రావిన్స్ ఫుగావ్ కౌంటీలోని పీపుల్స్ ఆస్పత్రిలో లీ హయాన్ అనే నర్సు కరోనా వైరస్ సోకిన బాధితులకు సేవలందిస్తోంది. తన చిన్నారి కూతుర్ని కూడా ఇంటి దగ్గరే విడిచిపెట్టిన కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. బిడ్డను కళ్లారా చూడా�
కరోనా(coronavirus) భయాలు ఏమోగాని.. చిన్న అనుమానం వచ్చినా చాలు.. అడుగు బయటకు వేయకుండా అడ్డుకుంటున్నారు చైనా అధికారులు. అలా చైనాలో
మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం(disha act) సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక
మేడారం మహాజాతర నేటితో(ఫిబ్రవరి 08,2020) ముగియనుంది. ఈ రాత్రికి దేవతల వన ప్రవేశంతో మహాక్రతువు ముగుస్తుంది. మూడు రోజులుగా కుంభమేళాను తలపించే విధంగా
హైదరాబాద్ హయత్నగర్లో విషాదం చోటు చేసుకుంది. గుండెలను పిండేసే ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిలు తీసుకున్న నిర్ణయం అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యో పాపం..
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ
ఆక్లాండ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో 347 పరుగుల భారీ స్కోరు చేసినా మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది టీమిండియా.
ఆర్థిక అవకతవకలు, మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న డెబ్బై రెండు మంది భారతీయులు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని లోక్ సభకు సమాచారం ఇచ్చింది.
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సురేష్ మృతి చెందాడు.
భారతదేశ సంపన్న నగరమైన ముంబై.. చెత్త సేకరణపై పన్ను విధించాలని యోచిస్తోంది. జనన ధృవీకరణ పత్రాలు జారీపై అదనపు సుంకాలు విధిస్తోంది.
ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం దుమారం రేపుతోంది. కియా మోటర్స్ తరలింపు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ప్రముఖ నటుడు దళపతి విజయ్ కొన్ని రోజుల క్రితం మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐటీ రైడ్స్ తర్వాత విజయ్ ఎప్పటిలానే షూటింగ్ కు హాజరయ్యాడు. తమిళనాడులోని నైవేలీ ప్రాంతంలో గనుల్లో విజయ్ �
టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ తనను ఫిదా చేసిందని అన్నారు.
తెలంగాణ ఒలింపిక్ అసోసేయేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ పదవి పోటీకి జయేశ్ రంజన్ కు లైన్ క్లియర్ అయింది.
తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ చేసిన పని విమర్శలకు దారి తీసింది. ఓగిరిజన బాలుడిని దగ్గరు పిలిచిన మంత్రి..ఒరేయ్..నాకాళ్లకు ఉన్న చెప్పులు తీయరా అని చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రిగారూ ఇది మీకు తగునా అంటూ నెటి
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గంలో మొత్తం 9 స్టేషన్లను కలుపుతూ వెళ్తోంది.
కరోనా వైరస్..సోకిన ఓ వృద్ధ దంపతులు ఇద్దరూ చేయి చేయి పట్టుకుని ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూన్న దృశ్యం మనస్సుల్ని కలచివేస్తోంది. ‘‘ఇవే మన చివరి చూపులు..ఇదే ఈ జన్మకు ప్రాప్తం’’ అని చెప్పుకున్నారు. హాస్పిటల్ ఐసీయూ వార్డులో జరిగిన ఈ వీడియో ఉ�