Home » Author »veegam team
వూహాన్, హుబాయ్ రాష్ట్రానికి రాజధాని. కరొనా వైరస్ టెస్ట్ ల కోసం హాస్పిటల్స్ దగ్గర క్యూలో కనిపిస్తున్నారు. కొందరికి జ్వరం వచ్చింది. నిల్చోలేకపోతున్నారు. తమ ఆత్మీయులు కరోనా వల్ల చనిపోతే…వాళ్లను చూసేందుకు కూడా చైనా ఒప్పుకోవడంలేదు. డాక్టర్లు �
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంటే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ హల్ చల్ చేస్తున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ పట్టుబడ్డాడు.
కియా పరిశ్రమ AP నుంచి తమిళనాడుకు తరలిపోతుందనే అనే వార్తలు పెను సంచలనం కలిగించాయి. ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…దక్షిణ కొరియాకు కంపెనీ అయిన కియా మోటార్ కంపెనీ ఏపీకి రావటానికి తాను ఎంతో కృషి చేశాననీ తన చొరవతోనే ఏపీకి కియా పర
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై తీహార్ జైలు అధికారులు పటియాల కోర్టును ఆశ్రయించారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ఏపీ నుంచి పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన ‘కియా’మోటార్ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందనే వార్త తనను షాక్ కు గురించేసిందని పవన�
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఎస్పీలకు డీఐజీలుగాను..డీఐజీలకు ఐజీలుగాను ప్రమోషన్లు లభించాయి. దీంట్లో భాగంగా డీఐజీలుగా ఉన్న రాజేశ్ కుమార్, శివశంకరరెడ్డి, రవీందర్ లకు ఐజీలుగా ప్రమోషన్లు వచ్చాయి. డీఐజీలుగా ఉన్న కా�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సమయం ఇవ్వాలని వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.
తిరుమలలో శ్రీవారి ఆర్జితసేవల్లో ఒకటైన కళ్యాణోత్సవం చేయంచుకోవాలనుకునే భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవం టిక్కెట్లపై భక్తులకు ఇప్పటి వరకూ టీటీడీ 2 పెద్ద పెద్ద లడ్డూలను, 5 చిన్న లడ్డూలు, 2 వడలను ఉచితంగా ఇచ్చేది. కానీ ఇకనుంచి �
సెలక్ట్ కమిటీ ఏర్పాటు లేనే లేదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సెలక్ట్ కమిటీ జాబితా అంటూ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తోందని చెప్పారు.
ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల ముందే.. మహిళా టీచర్కు ముద్దిచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్లోని కరౌలి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో జరిగింది. అక్కడే ఉన్న విద్యార్ధినులంతా పకపకా నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే
కృష్ణా జిల్లా కలిదిండి మండలంలోని గోపాలపురంలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకునేందుకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. చుట్టు పక్కల అంతటా వెది�
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో పైపులైన్లో విషవాయువు లీకైన ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. గురువారం (ఫిబ్రవరి 6,2020) ఉదయం 8 గంటలకు జరిగింది. సీతాపూర్ పట్టణంలోని బిస్వాన్ కొత్వాలి ప్రాంతంలోని జలాల్ప�
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు
‘కియా’మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుంది అనే వార్తలపై ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ‘కియ’మోటార్ సంస్థ ఏపీనుంచి తరలిపోతుందని రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ప్రచురించాయి. దీన్ని ఏపీ పెట్టుబడుల శాఖ చీఫ్ సెక్రటరీ �
నెల్లూరులోని దీన్ దయాళ్ నగర్లో విద్యార్ధినిపై వ్యాన్ డ్రైవర్ శివ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గురువారం (ఫిబ్రవరి 6,2020)న జరిగిన ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు శివను చితకబాది పోలీసులకు అప్పగించారు. నెల్లూరు పట్టణంలోని ప్రైవ
అనంతపురం జిల్లాలోని ‘కియా’ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన కథనం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరిశ్రమ స్థాపించిన కొన్ని నెలలకే ఎదుర�
రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం కామునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వరుసకు అక్కా, తమ్ముడు ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు