Home » Author »veegam team
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో టెక్నికల్ మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 188 ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవా�
ఏపీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి
పిల్లలు చెడు బాట పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారి మంచి మార్గంలో వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లల భవిష్యత్తు పేరెంట్స్ పైనే ఉంటుంది. ఎంతో బాధ్యతగా
ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని
రాజధాని రైతులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎవ్వరికీ అన్యాయం చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు.
ఫిబ్రవరి నెల ఆఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ డిమాండ్స్ పై చిరంజీవి, నాగార్జునతో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. హైదరాబాద్ గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగుల కోసం రెండో వార్డు�
చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్ గుంటూరు మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ దేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు కుదేలయ్యారు.
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. 2020, ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోలైన్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మెట్రోలైన్ ను ప్రారంభించనున్నారు.
కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ సీఎం జగన్ తో రాజధాని ప్రాంత రైతుల భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవితో కలిసి రైతులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
అరవింద్ కృష్ణ (IBM) : అరవింద్ కృష్ణ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్(IBM) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) గా నియమితులయ్యారు. కృష్ణ ఐఐటీ కాన్పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఇల్లినాయిస్ యూనీవర్శీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీని పూర్తి �
స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్బీ నగర్ లోని వైష్ణవి హాస్పిటల్స్(vaishnavi hospitals) ఎండీ అజయ్ కుమార్.. తన ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. తన చావుకి నలుగురు వ్యక్తులు కారణం అని సూసైడ్ నోట్ రాయడం సంచల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఆమని హత్య కేసులో మరో ట్విస్ట్. సైనేడ్ ద్వారా భర్త రవి చైతన్య భార్యని చంపిన సంగతి తెలిసిందే. అయితే అతడికి సైనేడ్ ఎలా వచ్చింది? ఎక్కడి
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కాగ్.. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లడఖ్(ladakh), సియాచిన్(siachen) వంటి ఎత్తైన పర్వత ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు(troops) కల్పిస్తున్న కనీస సౌకర్యాల విషయంలో కేంద్రం తీరుని కాగ్ తప్ప�
కోనసీమకు ముప్పు తప్పింది. ఇక కోనసీమ వాసులు భయపడాల్సిన పని లేదు. ఇళ్లకు తిరిగి రావొచ్చు. యథావిథిగా పనులు చేసుకోవచ్చు. స్టవ్ లు వెలిగించుకుని వంటలు చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు
మంచి చెయ్యాలని భావించిన వారికి చెడు జరగడం అంటుంటే వింటుంటాం కదా? అటువంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో అటవీప్రాంతంలో ఓ ఏనుగు పిల్ల రెండు భారీ బండరాళ్ల మధ్య ఇరుక్కుంది. అయితే బయటకు రాలేక ఆర్తన