Home » Author »veegam team
చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. వారి కోసం ఎయిర్ ఇండియా విమానం సిద్ధం చేశారు. కరోనా వైరస్(coronavirus) విభృంభణ తర్వాత చైనాలోని
ఆస్ట్రేలియన్ ఓపెన్(australian open 2020) ఉమెన్స్ విభాగంలో సంచలనం నమోదైంది. కొత్త చాంపియన్ అవతరించింది. అమెరికాకి చెందిన సోఫియా కెనిన్(sofia kenin) టైటిల్
వేతన జీవులు, ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త వినిపించారు. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించారు. వ్యక్తిగతంగా పన్నులు
రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. పాన్ కార్డు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్ సృష్టించారు. సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగంలో తన సొంత రికార్డును తానే బ్రేక్ చేశారు. గత బడ్జెట్ ప్రసంగం రెండు గంటల..17 నిమిషాలు కొనసాగగా.. ఈ సంవత్సరం..రెండు గంటల 41 నిమిషాల పాటు ప్�
‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’ (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ తెలిపారు. 2020-21 కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యానికి 69,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం
నిర్భయ నిందితుల ఉరిశిక్ష వాయిదా పడటంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర అసహనం..అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన గంభీర్.. ఈ రాక్షసులు జీవించే ప్రతిరోజూ.. న్యాయవ్యవస్థకు మాయని మచ్చలాంటిదన
భారత నెట్ కు 2020-21 బడ్జెట్ లో రూ.6వేల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీంట్లో భాగంగా భారత్ లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందిస్తామని మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ గురించి మాట్లాడు�
పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తనదైన శైలి 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ నోటి వెంట కశ్మీరీ పద్యం జాలువారింది. మన దేశం దాల్ సరస్సులోని విరబూసిన కమలం లాంటిదని నిర్మలా చెప్పడంతో సభలోని సభ్యులు కరతాళ ధ్వనుల
‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’అన్నారు పెద్దలు. దేశంలోని ప్రజలు ఆర్థికాభివృద్ధికి సాధించటంతో పాటు ఆరోగ్యాన్ని అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని దీంట్లో భాగంగా ‘ఫిట్ ఇండియా’’ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిపచేందుకు ప్రయత్నిస్తున్నా�
పీఎం కుసుమ్ పథకం ద్వారా 20 లక్షల మంది రైతులకు సోలాప్ పంపులు పంపిణీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 బడ్జెట్ ను లోక్సభ పెట్టిన మంత్రి నిర్మలా మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్ప�
2020-2021 బడ్జెట్ ను లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సబ్కా సాత్, సబ్కా వికాస్..సబ్ కా విశ్వాస్ నినాదంతో పాలన చేస్తున్నామని తెలిపారు. మూడు విధానాల ద్వారా బడ్జెట్ ను రూపొందించామని �
నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు పలు డ్రామాలకు తెరతీస్తున్నారు. నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి ఆమె మృతికి కారణమైన నిందితులు తమ ప్రా�
సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్న నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పనిచేస్తోందని..ఈ బడ్జెట్ ప్రతీ ఒక్కరికి మేలు చేసే విధంగా రూపొందించామని తెలిపారు. బడ్జెట్ సందర్భంగా ఇవాళ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన నివాసంలో ఉన్న దేవుడి ముందు ప్రత
పంజరాల నుంచి రామ చిలుకలను విడిపించండి..లేదా చిలుకలను బంధించినట్లుగా మీ దృష్టికి వస్తే ఫిర్యాదు చేయండి అంటూ కొణిదెల ఉపాసన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామచిలుకల సంరక్షణ గురించి ఇన్స్టాగ్రామ్లో ఉపాసన పెట్టిన పోస్ట్ వైర
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం
వారంతా విద్యార్థులు. వారిది ఎంతో ఉజ్వల భవిష్యత్. విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. జీవితం అన్నాక సమస్యలు కామన్. కాస్త ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారమూ దొరుకుతుంది. కానీ కొందరు విద్యార్థులు.. సమస్యకు చావే పరిష్కారమంటూ ప్రాణాలు త
వారంతా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు. వారి పని ఆ విద్యను విద్యార్థులకు పంచడం. ఆ విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం. అలాంటి వ్యక్తులు కొందరు కీచకుల్లాగా
ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో