Home » Author »veegam team
ఏపీకి మూడు రాజధానుల విషయంపై బీజేపీ పార్టీతో గానీ..కేంద్ర ప్రభుత్వంతో గానీ చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మూడు రాజధానుల విషయంపై వైసీపీ ప్రభుత్వం తమతో చర్చించకుండానే నిర్ణయం తీసుకుందని బీజేపీ వ్యాఖ్యలపై అంబ
గద్వాల జిల్లా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు చేరారు. మున్సిలప్ బరిలో ఇంటిపెండెంట్ అభ్యర్థులుగా గెలుపు సాధించిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని కారు ఎక్కనున్
దేశానికి అనితరసాధ్యమైన సేవలు అందించిన వీర సైనికులకు భారత ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకల్లో వీర సైనికులను సత్కరించుకోవటం మన భాద్యత. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ఆర్మీ అధికారులకు ప్రభుత్వం శౌ�
బీజేపీ-జనసేన సంయుక్తంగా ఫిబ్రవరి 2న తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఈ లాంగ్ మార్చ్ తేదీని త్వరలోనే ఇరు పార్టీలు ప్రకటించనున్నాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న భారీ కవాతు నిర్ణయించా�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కారు స్పీడ్ కి అడ్డు లేదు. 120 మున్సిపాలిటీలకు
ఆదివారం జనవరి 26..గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం పంబన్ వంతెన వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పెట్రోలింగ్ తీవ్రతరం చేశారు. వంద సంవత్సరాలు దాటిన ఈ వంతెన వద్ద గార్డులు వేయి కళ్లతో కావలికాస్తున్నారు. భారత దేశంలో సముద్రం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో
ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులు బుర్ఖా వేసుకుని రావటానికి వీల్లేదంటూ బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని జేడీ ఉమెన్స్ కళాశాల యాజమాన్యం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. జేడీ ఉమెన్స్ కాలేజీలకు వచ్చే వ�
కర్ణాటక మాజీ హెచ్ డీ కుమారస్వామి ఇక పాకిస్థాన్ వెళ్లిపోవటం మంచిది అంటూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీరాములు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జనవరి 24,2020)న చిత్రదుర్గలో మీడియాతో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ..కుమారస్వామి ఓటుబ్యాంకు
ఢిల్లీలోని షాహీన్ బాగ్ దగ్దర పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సీఏఏ వ్యతిరేకులకు ఆయన
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలకు జరిగిన
విద్యార్ధులకు ప్రధాని మోడీ హెల్త్ టిప్స్ చెప్పారు. ‘బాగా కష్టపడి పనిచేయండి.. చెమటలు చిందించండి’ రోజుకు కనీసం నాలుగు సార్లు చెమట చిందేలా కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పిల్లలు రోజుకు కనీసం నాలుగు సార్లయిన
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఫలితాల్లో కారు హవా కనిపించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో
పౌరసత్వం బిల్లు సవరణపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో NPR, NRCలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు మసీదుల్లో ప్రతిజ్ఞ చేశారు. ‘‘మేమంతా భారతీయులం. రాజ్యాంగం మాకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛను కాపాడుకోవడానికి మేం �
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ బోణీ కొట్టింది. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంటే.. విపక్షాలు మాత్రం బోణీ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాయి.
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తోంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 2 కార్పొరేషన్, 13 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తున్న ఫలి�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అన్ని పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా గెలుపు కోసం ప్రచారం హోరాహోరీగా చేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం అరవింద
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖాతి చెందిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మరో 26 భారతీయ పదాలకు చోటు దక్కింది. దీంట్లో ఆధార్, చావల్ (బియ్యం), డబ్బా, హర్తాల్ (ధర్నా), షాదీ (పెండ్లి) వంటి పదాలను ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్(ఓ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల