Home » Author »veegam team
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు మీదుంది. టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. పరకాల, చెన్నూరు మున్సి
సంక్షేమ పథకాల అమలుతో పాలనలో దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం జగన్. అమ్మ ఒడి తర్వాత మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పేదోడి సొంతింటి కలను
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. శనివారం(జనవరి 25,2020)
సోమవారం(జనవరి 27,2020) నిర్వహించనున్న కేబినెట్ భేటీపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే వార్తలు ఇప్పుడు ఏపీ
కాసేపట్లో కౌంటింగ్.. రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి. గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం..
స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లు ఉండాలని, ఆ మేరకు ప్రస్తుత ఎంఎస్పీని వచ్చే ఖరీఫ్ నాటికి సవరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందు వరుసలో నిలిచారు. ఇండియా టుడే జాతీయ స్థాయిలో నిర్వహించిన పోల్ సర్వేలో వైఎస్ జగన్ ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ల జాబితాలో నా�
అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
నోవెల్ కరోనావైరస్ చైనాను వణికిస్తోంది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం చైనాలో ఆరు రోజుల్లో వుహాన్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు.
భారత ప్రధానమంత్రి మోడీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 26 ఏళ్ల వినయ్ శర్మతోపాటు ముగ్గురు సహచరులను 2020, ఫిబ్రవరి 1 న ఉరిశిక్ష విధించాలని ఆదేశించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి క్షమాభిక్ష కోరుతూ దాఖలు చేసిన మెర్సీ పిటిషన్ కు తన డైరీని జత చేయాలన�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్కు ముందే క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.
ఆదిలాబాద్ లోని ఆదివాసీయుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ నాగోబా జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ గిరిజన జాతర నాగోబా జాతర. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర శుక్రవారం (24.01.2020) పుష�
ఆదిలాబాద్ లోని ఆదివాసీయుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగగా ‘‘నాగోబా’’ జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ గిరిజన జాతర ‘‘నాగోబా’’ జాతర. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర శుక్రవారం (24.
ఆదిలాబాద్ ఆదివాసీల నాగోబా జాతర సంబురాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నెలల ప్రకారం పుష్య మాసాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు తమ కుల దైవాలను కొలుచుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అడవుల జిల్లాగా పేరొందిని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంస్క
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో టెక్నికల్ మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 188 ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవా�
అమీన్పూర్లో బాలికపై అత్యాచారం జరగలేదని..ఆ బాలిక తప్పుడు సమచారం ఇచ్చిందని పోలీసులు నిర్ధారించారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఆత్యాచారం జరిగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదనీ..అది పూర్తిగా అవాస్తవం అని జిల్లా ఎస్పీ చంద్ర
బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం చాలా మంచిదని..ఇది శుభసూచికం అని సీబీఐ మాజీ జేడీ..జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీతో కలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మంచిదని..పవన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని తెలిపారు. రాజధాన�
కర్ణాటక సీఎం యడియూరప్ప కొత్త గెటప్ లో కనిపించారు. ఎప్పుడూ వైట్ షర్ట్,వైట్ ఫ్యాంట్ తో కన్పించే ఆయన ప్రస్తుతం దావోస్ లో సరికొత్త గెటప్ లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ఆయన సూటు, టై ధరి�