Home » Author »venkaiahnaidu
వారణాశి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇవాళ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభించిన తర్వాత అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్ నడవా నిర్మాణంలో
ఉత్తర్ప్రదేశ్ వారణాసి పట్టణంలో నిర్మించిన 'కాశీ విశ్వనాథ్ కారిడార్'మొదటి ఫేజ్ ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.399 కోట్లతో పూర్తయిన తొలిదశ పనుల ప్రారంభోత్సవం
1971లో పాకిస్థాన్పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా,భారత్-బంగ్లాదేశ్ 50 ఏళ్ల స్నేహానికి గుర్తుగా 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' వేడుకలను ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద
ఇస్లామిక్ సంస్థ "తబ్లిగీ జమాత్"పై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి.. తబ్లిగీ జమాత్ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి సౌదీ
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద "స్వర్ణిమ్ విజయ్ పర్వ్"ను ప్రారంభించారు. 1971 యుద్ధంలో భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయం
బ్రిటన్ లో సోషల్ గేథరింగ్స్ పై మళ్లీ ఆంక్షలు విధించకపోతే వచ్చే ఏడాది జనవరి నుండి దేశంలో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగే అవకాశముందని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపికల్
వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో(పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్,మణిపూర్,గోవా)అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల మూడ్
అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో భీకర తుపాను(టోర్నడో)బీభత్సం సృష్టిస్తోంది. వినాశకరమైన సుడిగాలులు గర్జించాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో..ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజర్టీ వచ్చే అవకాశం లేదని తాజాగా విడుదలైన ఏబీపీ-సీవోటర్స్ సర్వే చెబుతోంది
జమ్ముకశ్మీర్ లోని అవంతిపొరా జిల్లాలోని బరాగామ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారంతో బలగాలు
తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్లతో తనకు సంబంధం లేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ,ఎంపీ రంజన్ గొగొయి తెలిపారు. గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన గొగొయ్
ఈ ఏడాది మే నెలలో మరణించిన ఓ వ్యక్తికి డిసెంబర్-3,2021న కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేశారు అధికారులు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అతడి ఫోన్ కు ఓ సందేశం కూడా
దేశంలో రెండు వారాలుగా కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
తైవాన్ పై మరోసారి బలప్రదర్శనకు దిగింది చైనా. బలవంతంగానైనా తైవాను ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా..ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గత కొన్ని నెలలుగా
తమిళనాడులోని కూనూర్ సమీపంలో డిసెంబర్-8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దేశపు తొలి త్రివిధ దళపతి బిపిన్ రావత్ మరణించడం దేశాన్ని శోఖసంద్రంలో ముంచింది. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా నాగాలాండ్ లోని మోన్ లో ఇవాళ భారీ నిరసన ప్రదర్శన జరిగింది. గత వారం మోన్ లో ఆర్మీ కాల్పుల్లో 14 మంది అమాయకపు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశంలోని త్రివిధ దళాలను స్వయం సమృద్ధం చేయడం కోసం జనరల్ బిపిన్ రావత్ విశేషంగా
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో సరయూ కెనాల్ నేషనల్ ప్రాజెక్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. సుధీర్ఘంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన "వేదనిలయం(చెన్నై పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం)"తాళాలు ఎట్టకేలకు ఆమె మేనకోడలు దీపకు దక్కాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశాల
భారత సైన్యం దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్ లాంచర్ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) శనివారం రాజస్తాన్లోని పోఖ్రాన్