Home » Author »venkaiahnaidu
-భారత వాయుసేనకు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ వెల్లింగ్టన్ వెళ్లేందుకు సూలూర్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం మధ్యాహ్నాం టేకాఫ్ అయింది.
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం సైనిక హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. ఈ ఘటనపై
: దేశంలో ఐదు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లను సరిగా ఉపయోగించుకోవడంలేదని తాజా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,బీహార్,రాజస్తాన్
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియాగాంధీ,బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా బీహార్ కు క్యూ కట్టిన విషయం తెలుసా?కరోనా నిర్ధరణ
: బ్రిటన్ లో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 101 ఒమిక్రాన్ కేసులు బయటపడగా..మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 437కి
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధానిలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై జిన్ పింగ్ ప్రభుత్వం మండిపడింది. అమెరికా తన తప్పు
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ
కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు,రైతులపై కేసుల ఎత్తివేత సహా రైతుల డిమాండ్లన్నింటీకి అంగీకరిస్తూ ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంపిన డ్రాఫ్ట్ లెటర్ పై ఎటూ తేల్చుకోకుండానే
తమిళ పాలిటిక్స్ లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిన్నమ్మగా పేరు పొందిన అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ..సూపర్స్టార్ రజనీకాంత్ను చెన్నైలోని ఆయన నివాసం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు వారంలో మొత్తం 4.5 రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని మంగళవారం యూఏఈ ప్రకటించింది. ఇప్పటివరకు యూఏఈలో
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. గోరఖ్పుర్లో నిర్మించిన ఎయిమ్స్, ఫర్టిలైజర్ ప్లాంట్,ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్
పార్లమెంట్లో హాజరు విషయంపై బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు పరివర్తన చెందాలంటూ ప్రధాని హితవుపలికారు. సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీలోని
తమిళనాడులోని ఓ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ తమ పెంపుడు కుక్కకి వైభవంగా శీమంతం చేశారు. అంతేకాకుండా, సన్నిహితులను,పొరుగింటివారిని ఆహ్వానించి ఘనంగా ఈ వేడుక చేశారు. కుక్కకు సీమంతం
పాకిస్తాన్ లోని భారత సరిహద్దు జిల్లా బహవల్పూర్ లోని హసిల్ పూర్ కు చెందిన మహ్మద్ అమీర్(22)అనే యువకుడు సరిహద్దు కంచె దాటి భారత్ లోకి ప్రవేశించాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన
అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చక్రం తిప్పాలని చూస్తోన్న చిన్నమ్మ "శశికళ"కు గట్టి ఎదురెదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి
ఓ వైపు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో కర్ణాటకలోని ఓ స్కూలో రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
ప్రస్తుత కోవిడ్-19 కన్నా భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉంటాయని ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తలలో ఒకరైన ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్
21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు ప్రధానమంత్రి
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ మాజీ మిత్రపక్షమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP) రానున్న గోవా ఎన్నికల్లో
రైతుల ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ఉదయం 11గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఇవాళ