Home » Author »venkaiahnaidu
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం(డిసెంబర్-8,2021)మధ్యాహ్నాం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికల చితాభస్మాన్ని వారి కుమార్తెలు
అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు డీజీసీఏ పొడిగించింది. కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" నేపథ్యంలో జనవరి-31,2020 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు తీసుకొచ్చారు.
రాష్ట్రీయ జనతాదళ్(RJD)నాయకుడు,బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్(32) వివాహం ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో జరిగింది. దాదాపు 50మంది సన్నిహితులు
తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నాం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి ఏడు కిలోమీటర్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నాం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో 13మంది ప్రాణాలు
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి ఏడు కిలోమీటర్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నాం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న వెళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన దగ్గర ఓ గుడ్ న్యూస్ ఉందంటూ ముందుకొచ్చారు. ఫైజర్-బయోఎన్ టెక్ అభివృద్ధి చేసిన
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్(56) మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం లండన్ లోని ఓ హాస్పిటల్ లో బోరిస్ భార్య క్యారీ జాన్సన్ పండంటి ఆడపిల్లకు జన్మినిచ్చారు. కాగా, వారిద్దరికీ
378రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమం నేటితో ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర
దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు
దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు
బుధవారం మధ్యాహ్నాం తమిళనాడులోని కూనూర్ వద్ద భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న Mi-17V5 హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో
తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13మందిలో..ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్ లోని ఢిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నాం ఉపన్యాసం ఇవాళ్సి ఉండింది.
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలో బుధవారం మధ్యాహ్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాద ఘటనలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీ చేరుకోనున్నట్లు
బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు.
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ భార్య మధులిక మరణించినట్లు కొద్ది సేపటి క్రితం