Home » Author »venkaiahnaidu
ఆరు నెలల్లోపు 3 ఏళ్లు పైబడిన పిల్లలందరి కోసం కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఓ వైపు కరోనా,మరొవైపు కొత్త వేరియంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాశి పర్యటనలో భాగంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఢిల్లీ లుటియన్స్లోని అక్బర్ రోడ్డు పేరును తమిళనాడులో ఇటీవల జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మార్గంగా మార్చాలని
కుక్కుల గుంపు దాడిలో తీవ్రంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 8 నెలల కోతిపిల్లని నిమిషానికి పైగా సీపీఆర్(Cardiopulmonary Resuscitation)చేసి రక్షించాడు తమిళనాడుకు చెందిన ఓ అంబులెన్స్
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో మాదిరిగానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫొటోలను కూడా ముద్రించాలని కోరుతూ
దేశ రాజధానిలో మంగళవారం మరో నాలుగు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు వెలుగుచూశాయి. తో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరందరూ విదేశాల
విశ్వ హిందూ పరిషద్(VHP)నాయకురాలు సాధ్వి సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ తమ ఇళ్లను,గోవులను కాపాడేందుకు కత్తులు చేతబట్టాలని ఆమె కోరారు.
కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్కు గురికావడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ
డిసెంబర్-8,2021న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్ట్రర్ కూలిపోయిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దేశపు తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్,
వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ...సోమవారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనంలో గంగా ఘాట్ కు
శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్సే(72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిసెంబర్-12న శ్రీలంక పార్లమెంట్ను వారం రోజుల పాటు సస్పెండ్(నిలిపేయడం)
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బ్రిటన్ లో 25వేల నుంచి 75వేల మధ్యలో
ఇళ్లల్లో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే పిల్లల్లో క్రమశిక్షణ కొరవడుతుందని, భర్త మార్గాన్ని అనుసరిం చడం ద్వా రానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు’ అనే అర్థం వచ్చేలా
ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ(SP)చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు
బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృత అరోరా కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన టెస్ట్ లలో వీరిద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని.. కొద్ది రోజులుగా వీరితో సన్నిహితంగా మెలిగిన
తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్లతో తనకు సంబంధం లేదని రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన మాజీ సీజేఐ,రాజ్యసభ ఎంపీ రంజన్ గొగొయ్ పై సోమవారం
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే హర్బన్స్ కపూర్(76) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. డెహ్రాడూన్ లోని తన నివాసంలో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగగా..నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సోమవారం పోలీసులు
సూదూర లక్ష్యాలను ఛేదించగల సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెట్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(SMART)ను
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. రంగ్రెత్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు