Home » Author »venkaiahnaidu
దేశ రాజధానిలో క్రమంగా కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్
తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ భౌతిక కాయం ఆయన
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.1971 యుద్ధానికి సంబంధించి ఢిల్లీలో కేంద్రం ఓ సమావేశం
వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని రైతులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని రైతులకు సూచించారు.
మెట్రోమ్యాన్ గా పేరుపొందిన శ్రీధరన్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీథరన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
2021లో ప్రపంచవ్యాప్తంగా 488 మంది జర్నలిస్టులను అరెస్టు చేయబడగా,46 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(RSF) అనే ఎన్జీవో సంస్థ వెల్లడించింది.
మోస్ట్వాంటెడ్ గ్యాంగ్స్టర్ సురేశ్ పూజారిని మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తీసుకొచ్చారు అధికారులు. ఆ తర్వాత మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం తమ కస్టడీలోకి
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేలా కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి తయారీలో
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు క్రికెటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీజేపీలో చేరబోతున్నా
మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా భేటీ అయ్యారు.
లఖింపూర్ ఘటనపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సెటైర్లు వేశారు.
అక్టోబర్-3,2021న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ
ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద డబ్బు రావాలనే దురాశతో ఓ యువకుడు తన చెల్లినే(బాబాయ్ కూతురిని) వివాహం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన
పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాన్ని సందర్శించేందుకు 112 మంది భారతీయ హిందువులకు మంగళవారం పాకిస్తాన్ వీసాలు జారీ చేసింది.
అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య మంగళవారం నాటికి 8 లక్షలు దాటింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలను నమోదు చేసిన దేశంగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా
ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ధన్ సింగ్ రావత్ తన సిబ్బందితో కలిసి తలిసైన్ టౌన్ నుంచి
12మంది రాజ్యసభ ఎంపీల సస్పెషన్ సహా కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు అనుసరించాల్సిన వైఖరిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం(డిసెంబర్-14,2021)
మహారాష్ట్రను కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇవాళ(డిసెంబర్-14,2021)కొత్తగా రాష్ట్రంలో ఎనిమిది
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తిని ప్రారంభంలోనే కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరనమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే