Home » Author »venkaiahnaidu
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి మరో ఎంపీ సస్పెండ్ అయ్యారు. సభలో క్రమశిక్షణ ఉల్లంఘించాడని పేర్కొంటూ టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శికుమార్...ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే మత మార్పిడి నిరోధక బిల్లు (రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021)కాపీని చింపేశారు. ఒక మతాన్ని టార్గెట్
వెస్ట్ బెంగాల్ లోని హల్దియాలోని ఓ ఇండియన్ ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. 2014కి ముందు దేశంలో మూకదాడులు ఉండేవి కావని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇవి
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్ సింగ్ బాదల్
ఓటరు ఐడీని ఆధార్తో అనుసంధానికి సంబంధించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 బిల్లుకు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. సోమవారమే ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన కేఎంసీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మొత్తం 144 సీట్లకు ఎన్నికలు
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు.
పాకిస్తాన్,చైనా దేశాల నుంచి ఎయిరయ్యే గగనతల ముప్పుని సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ గగనతలం శత్రుదుర్భేద్యంగా మర్చడంలో మరో ముందడుగు వేసింది. రష్యా కొనుగోలు చేసిన అత్యాధునిక ఆయుధ
పనామా పేపర్స్ లీక్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణకు హాజరైన అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సమయంలో ఆమె అత్త,ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ ఇవాళ పార్లమెంట్ వేదికగా
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" టెన్షన్ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఏర్పాటైన మాజీ సుప్రీంకోర్టు జడ్జి రంజన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ తన రెండో సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు,మాజీ సీఎంలు కూడా హస్తానికి
మత విశ్వాసాలను అవమానించే వారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఆదివారం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, కపూర్తలాలోని గురుద్వారాను
సీనియర్ దౌత్యాధికారి ప్రదీప్ కుమార్ రావత్..చైనాలో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1990 బ్యాచ్కు
జపాన్ కుబేరుడు "యుసాకు మెజవా" అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపిన యుసాకు మెజవా.. సోమవారం తిరిగి భూమిపై కాలు మోపాడు.
చెన్నై సిటీ శివార్లలోని మంగాడులోని తన నివాసంలో 11వ తరగతి చదివే ఓ విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే."తల్లి కడుపులో మరియు సమాధిలోనే ఓ అమ్మాయికి రక్షణ ఉంటుంది"
ఓటరు ఐడీని ఆధార్తో అనుసంధానికి సంబంధించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 బిల్లుకు లోక్సభలో ఆమోదం దక్కింది. విపక్షాలు లఖింపూర్ ఖేరి ఘటనపై ఆందోళనలు చేస్తుండగానే.. సభలో
అసోంలోని ధుబ్రి జిల్లాలో ఓ అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. తమర్హాట్ ఏరియాలోని ఓ గ్రామాంలోకి వచ్చిన ఏనుగు...స్థానికులపై ప్రతాపం చూపింది. దీనికి సంబంధించిన విజువల్స్
తన నియోజకవర్గంలోని రోడ్డు అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ శివసేన నేత,మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్ చేసిన