Home » Author »venkaiahnaidu
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లోని వేద్ నికేతన్ ధామ్ లో యతి నరసింహానంద్ గిరి నేతృత్వంలో జునా అఖాడా డిసెంబర్ 17-20 మధ్యలో మూడు రోజుల పాటు నిర్వహించిన “ధర్మ సంసద్” లో పాల్గొన్న
హిమాచల్ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-27,2021)ఆ రాష్ట్రంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా
మరో రెండు మూడు నెలల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయని
దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జనవరి-3,2022 నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్
నాగాలాండ్లో దశాబ్దాలుగా అమల్లో ఉన్న వివాదాస్పద "సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1958(AFSPA)"విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ
దేశవ్యాప్తంగా,అదేవిధంగా దేశ రాజధానిలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి.
స్నేహితుడేనని నమ్మి వెళ్లినందుకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు బాలుడు.
పోలీసులపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చాందెల్.
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న సమయంలో దేశ ప్రజలకు బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
ఒమిక్రాన్ కట్టడి కోసం దక్షిణ ఆఫ్రికాలోని 8 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ నిర్ణయం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లోని వేద్ నికేతన్ ధామ్ లో యతి నరసింహానంద్ గిరి నేతృత్వంలో జునా అఖాడా డిసెంబర్ 17-20 మధ్యలో మూడు రోజుల పాటు నిర్వహించిన
అధికారిక అంచనాల ప్రకారం.. ఆదివారం లండన్లోని 10 మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వేగవంతమైన
మరికొద్ది రోజుల్లోనే ముంబైలో సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికేందుకు ముంబై సిద్ధమైంది.
కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను వదలా అంటూ
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో ఈ ఏడాది అక్టోబర్-3న జరిగిన హింసాత్మక ఘటనల వీడియోలతో కొంతమంది తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ సీఎం హరీష్ రావత్ ట్విట్టర్ వేదికగా
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార ర్యాలీలను నిర్వహిస్తూ..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. మళ్లీ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం,దీనికి తీడు కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు కూడా
కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను