Home » Author »venkaiahnaidu
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. 14ఏళ్ల దివ్యాంగ, దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి
భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ సమయంలో కేసులు భారీగా నమోదైన మహారాష్ట్రపై కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో గడిచిన 24
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్,
భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్ లో 15 ప్రాంతాలకు పేర్లను మార్చాలని చైనా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని
ముంబైలో కొద్ది రోజులుగా కరోనా కేసులతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు కూడా భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. వారాంతపు కర్ఫ్యూ అమలవుతున్నా వ్యాప్తికి అడ్డుకట్టపడటం
అమెరికాలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది.
డిసెంబర్-27న కర్ణాటకలోని 58 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఐదు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 167 వార్డులు, 19 పట్టణ మున్సిపల్ కౌన్సిల్స్
కొత్త సంవత్సర వేడుకల సమయంలో ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలీస్థానీ తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చేనే నిఘావర్గాల సమాచారం అందడంతో ముంబై పోలీసులు
భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ సమయంలో కేసులు భారీగా నమోదైన మహారాష్ట్రపై కరోనా మరోసారి విజృంభిస్తోంది.
డ్రాగన్ మరోసారి దందుడుకు చర్యకు పాల్పడింది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోన్న చైనా
కొద్ది నెలల విరామం తర్వాత మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా, ప్రస్తుతం ప్రపంచానికి కొత్త టెన్షన్ గా మారిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" వ్యాప్తిని నిలువరించేందుకు బెంగాల్
వేపచెట్టు నుంచి పాలు కారడం, గణపతి విగ్రహం పాలు తాగడం, దేవుళ్ల విగ్రహాలు కళ్లు తెరవడం లాంటి వార్తలు గతంలో మనం చాలానే విన్నాం.
ఫ్రాన్స్ నుంచి భారత్ అత్యాధునిక యుద్ధ విమానాలు"రాఫెల్ ఫైటర్ జెట్స్"ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం మొత్తం 36 రాఫెల్ జెట్స్ కు భారత్ ఆర్డర్ ఇవ్వగా..ఇప్పటి వరకు 26
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలో బస్సు ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించగా.. కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ మత గురువు కాళీచరణ్ మహారాజ్ ను మధ్యప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో కాళీచరణ్ మహారాజ్ ను గురువారం ఉదయం కజురహోలో పోలీసులు
దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో ఢిల్లీలో డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కు చేరింది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తాజా నివేదిక ప్రకారం
ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కోద్ది రోజులుగా దేశ రాజధానిలో ఒమిక్రాన్ తో పాటుగా కోవిడ్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం ఢిల్లీలో
దేశంలో మదర్ థెరిసా మిషనరీ ఆఫ్ ఛారిటీ(MoC)ల అన్ని బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్ కట్టడిలో" భాగంగా పలు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ కూడా నైట్ కర్ఫ్యూ విధించడంపై