Home » Author »venkaiahnaidu
ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో బుధవారం నమోదైన కోవిడ్ కేసులు(15,166)కంటే ఇవాళ 25శాతం అధికంగా కేసులు
ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ కొత్తగా 15,097 కేసులు,6 మరణాలు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు
బుధవారం ప్రధానమంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనదైన స్టైల్ లో స్పందించారు.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా మరో క్షిపణిని పరీక్షించింది. బుధవారం ఓ హైపర్ సోనిక్ మిసైల్ ను ఉత్తరకొరియా విజయవంతంగా ప్రయోగించినట్లు గురువారం ఆ దేశ
అప్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అప్ఘాన్ రక్షణ
ఇటలీ నుంచి పంజాబ్ రాజధాని అమృత్సర్కు వచ్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గురువారం అమృత్సర్ లో విమానం దిగిన తర్వాత చేసిన
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో గురువారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కోవింద్ ని కలిశారు మోదీ. బుధవారం తన పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై దర్యాప్తు జరిపిన త్రివిధ దళాల దర్యాప్తు బృందం బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో
కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని అమలు
జనవరి 3 నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సువారికి కోవిడ్ వ్యాక్సిన్ పంపీణీ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 148 కోట్ల డోసుల వ్యాక్సిన్లను కేంద్రం పంపిణీ చేసింది.
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో
దేశ రాజధానిలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 10,665 కొత్త కోవిడ్ కేసులు,8 మరణాలు నమోదయ్యాయి. అయితే గత
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో దేశపు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశంలోని కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉండేవారికి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త గైడ్ లైన్స్
మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే, శివసేన ఎంపీ అర్వింద్ సావంత్
మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో బుధవారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కాగా,రెండేళ్ల తర్వాత పంజాబ్ లో మోదీ కాలుమోపనున్నారు. పంజాబ్లోని సరిహద్దు జిల్లా
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
సైన్యంలో ఉండి దేశానికి సేవ చేయాల్సిన జవాన్.. తన పరిధి దాటి అతిగా ప్రవర్తించాడు. తన కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్పైనే కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో ఆయన భార్య అడ్డు రావడం
మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయమంతా శ్రీకృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. శ్రీ కృష్ణుడు ప్రతి రోజూ తన
మరికొన్ని వారాల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మాటల తూటాలతో ప్రచారాన్ని మరింత వేడిక్కిస్తున్నారు