Home » Author »venkaiahnaidu
2019లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తూర్పు లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీలో న్యూఇయర్ రోజున భారత్ సైన్యం కూడా జాతీయ పతాకాన్ని ఎగురువేసినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్,గోవా,ఉత్తరాఖండ్,మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.
అగ్రరాజ్యంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కోవిడ్ సునామీ రూపంలో విరుచుకుపడుతోంది. కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది వారాలుగా రికార్డు
మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మణిపూర్ రాజధాని
రోనా వ్యాక్సిన్ ను భారీ ఎత్తున సొంతం చేసుకునేందుకు బ్రిటన్ కీలక ఒప్పందాలను చేసుకుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్ల 9 కోట్ల మోతాదులు కొనుగోలుకు బ్రిటన
ముంబైలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ముంబైలో 8వేల 86 కొత్త కోవిడ్ కేసులు,రెండు మరణాలు నమోదయ్యాయి.
దేశ్యాప్తంగా సంచలనం రేసిన లఖింపూర్ హింసాకాండ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ నమోదు చేసింది. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లా టికునియా గ్రామంలో హింసాకాండ జరిగిన
కశ్మీర్లోని శ్రీనగర్ సిటీ శివార్లలో ఇవాళ జరిగిన రెండు వేరువేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. హర్వాన్లో జరిగిన ఎన్కౌంటర్లో.. లష్కరే తొయిబా(LeT)
ముంబై లోకల్ ట్రైన్ డ్రైవర్(మోటర్ మాన్)సకాలంలో స్పందించిన చేసిన పని ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. కొన్ని సెక్లను ఆలస్యం చేసినా ఓ వ్యక్తి ప్రాణాం గాలిలో కలిసిపోయేని, ఆ రైలు డ్రైవర్
వచ్చే రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఆరోపణలు,విమర్శలు,ప్రత్యారోపణలు,ప్రతి విమర్శలతో యూపీ
సరిహద్దుల్లో చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. భారత సరిహద్దుకు తన సైన్యాన్ని వేగంగా తరలించేందుకు వీలుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై ఓ వంతెనను చైనా నిర్మిస్తోంది.
రైతుల అంశం గురించి ప్రధాని,అమిత్ షా ను కలిసినప్పుడు జరిగిన విషయాల గురించి మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం
వ్యవసాయ చట్టాల రద్దు చేసిన కేంద్రం రైతుల పలు డిమాండ్లకు హామీ ఇవ్వడంతో ఏడాదికిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతన్నలు తమ నిరసనలు ఇటీవల విరమించి ఇళ్లకు తిరిగెళ్లిన విషయం తెలి
ఓ వైపు కోవిడ్,మరోవైపు ఒమిక్రాన్ కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి. దేశరాజధానిలో కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయ్ అనుకున్న సమయంలోనే ఒమిక్రాన్ రూపంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఢిల్లీపై
నూతన సంవత్సరం సందర్భంగా భారత్, చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. తూర్పు లడఖ్ లో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. వాస్తవాధీన రేఖ వెంబడి హాట్ స్ప్రింగ్స్,
దేశంలో కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం మరో లేఖ రాసిన
జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శనివారం సాయంత్రం నార్త్ కశ్మీర్ జిల్లా అయిన కుప్వారాలోని జుమాగుండ్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య
మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు 1431కి చేరుకోగా,మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలోనే అత్యధికంగా 351 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో
కొత్త సంవత్సరం రోజున తెల్లవారుజామున 2:30గంటల సమయంలో జమ్ముకశ్మీర్లోని కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వైష్ణోదేవి
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం