Home » Author »venkaiahnaidu
కరోనా మొదటి, రెండో దశలో ముంబైని వణికించిన కరోనా వైరస్ మళ్లీ కోరలు చాచుతోంది. కేసులు అత్యంత కనిష్టానికి చేరుకుంటున్నాయని భావిస్తున్న సమయంలో కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం ఆందోళనకు
ఓ వైపు కోవిడ్ కేసులు,మరోవైపు,కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు క్రమంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి
వివాదాస్పద "కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు- 2021(మతమార్పిడి నిరోధక బిల్లు)"ను ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కి ఫోన్ చేశారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టీనా యాదవ్ బుధవారం కరోనా
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 60 శాతం మంది అర్హులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ
పంజాబ్లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్లో పేలుడు సంభవించింది. లుధియానా నగరం నడిబొడ్డున జిల్లా కమీషనర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిల్లా కోర్టులోని
అప్ఘానిస్తాన్, పాక్, బంగ్లాదేశ్కు చెందిన 3,177మందికి గడిచిన నాలుగేళ్లలో భారత పౌరసత్వం అందిచినట్లు
: బ్రిటన్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1లక్షా 6వేల 122 కోవిడ్ కేసులు,140 మరణాలు నమోదయ్యాయి.
దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో పలు రాష్ట్రాలు కఠిన
వీవీఐపీలకు భద్రత కోసం సీఆర్పీఎఫ్లో మహిళా కమాండో సేవలు మొదలుకానున్నాయి.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లో ఓ పౌరుడిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుధవారం సాయంత్రం 5:55గంటల సమయంలో నవకదాల్ ప్రాంతంలోని ఈద్గా వద్ద రౌఫ్ అహ్మద్ అనే
భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ని బుధవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.
స్ట్ బెంగాల్ రాష్ట్రం నదియా జిల్లాలోని కళ్యాణిలోని జవహార్ నవోదయ విద్యాలయలోని 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్థానిక అధికారి ఒకరు కన్ఫర్మ్ చేశారు.
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన మాజీ సీఎం హరీష్ రావత్ బుధవారం
: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టినా యాదవ్ కోవిడ్ బారినపడ్డారు. వీరిద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కీలక నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. తాజాగా బీజేపీ
అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది.
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్,ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు