Home » Author »venkaiahnaidu
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో నమోదైన ఆరు కొత్త కేసులతో కలిపి ఆదివారం నాటికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 151
: హిందూ వర్సెస్ హిందుత్వవాది పదం కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజుల్లోగా ఈ పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు
దూర్శదర్శనతో కూడా కలిపి ప్రసార భారతి డిజిటల్ ఛానళ్ళకు మన దేశంతోపాటు విదేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లో వీటికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ విషయాన్ని
: దేశపు మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ మరికొద్దికాలం జీవించి ఉండి ఉంటే పోర్చుగీసు పాలన నుంచి గోవాకు ముందే స్వాతంత్య్రం వచ్చి ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం
40 వేల ఏళ్లుగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. శనివారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో 1000మందికి పైగా ఎక్స్ సర్వీస్ మెన్(మాజీసైనికులు)
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన "ఉత్తరప్రదేశ్"లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని మాజీ సీఎం అఖిలేష్
కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్(KMC)ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కోల్కతాతో పాటు చుట్టు పక్కల ఉన్న నగరాల్లో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ సమర్థత, సేఫ్టీన
: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క పేరు "ఒమిక్రాన్". కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగుచూసినట్లుగా చెప్పబడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"
ట్రాఫిక్ పోలీసుల కష్టాలను తీర్చే ప్రయత్నాల్లో భాగంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండుతున్న ఎండల్లో గంటల తరబడి నిల్చొని విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల కోసం
12 ఏళ్ల క్రితం సడెన్ గా అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు దేశమంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. చివరకి చనిపోయాడనుకొని అంత్యక్రియలు నిర్వహించారు. భర్త చనిపోయాడని భావించి రెండేళ్ల తర్వాత
కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కెప్టెన్ సింగ్ బీజేపీకి దగ్గరయ్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 70 కి పైగా దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ మన దేశాన్ని కూడా
భారత్ కోరితే మరిన్ని రాఫేల్ యుద్ధ విమానాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే తెలిపారు. భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ రక్షణ మంత్రి..భారత
ఓ స్కూల్ లోని టాయిలెట్ గోడ కూలిపోవడంతో ముగ్గురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలపాలయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలో శుక్రవారం ఉదయం
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శుక్రవారం అఖిల భారత మేయర్ల సదస్సును ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన
డిసెంబర్-8న తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ(డిసెంబర్-17,2021)ప్రభుత్వ, సైనిక
సహజీవనంపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అమ్మాయి, అబ్బాయి కొద్ది రోజులు కలిసున్నంత మాత్రాన సహజీవనంగా భావించలేమని చెప్పింది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుని "వినాశకరమైనది"గా అభివర్ణించారు అని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి చిదంబరం. అసోం కాంగ్రెస్ కార్యకర్తలకు నిర్వహిస్తున్న