Home » Author »venkaiahnaidu
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో శనివారం కూలీలపై సైన్యం కాల్పులు జరిపిన ఘటనపై ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రకటన చేశారు. మాన్లోని ఓటింగ్ ప్రాంతంలో
ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో
బ్రిటన్ లో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు భారీగా నమోదవుతున్నాయి. శనివారం నాటికి నమోదైన కేసులతో పోల్చితే
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"భయాందోళనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్లోదేవి దేవస్థానం(SMVDSB)కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సందర్శదించే భక్తులందరూ
మన దేశంలో ఫంక్షన్లు లేదా పెళ్లి కార్యక్రమాల్లో చాలా ఫుడ్ వేస్ట్ అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని కొందరు ఏదైనా అనాధాశ్రామానికి పంపించడం
జమ్మూకశ్మీర్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో కశ్మీర్ లో వరుసగా వలస కార్మికులు,స్థానికేతరులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో కశ్మీర్ లో టెన్షన్ వాతావరణం
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెండ్,ఎంపీ భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీలో చేరితే
కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా?గడిచిన కొద్ది నెలలుగా పార్టీ హైకమాండ్ దృష్టిలో రెబల్ నేతగా కొనసాగుతోన్న ఆజాద్ కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ
రెండు రోజుల రాజస్తాన్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జైసల్మేర్ లో.. 1971 భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరో సింగ్ రాఠోడ్ ని కలిశారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనతను సాధించింది. దేశంలో అర్హులైన జనాభాలో..50శాతం మందికిపైగా రెండు డోసుల కొవిడ్ టీకాలు వేసినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి బయట ప్రభుత్వ గెస్ట్ టీచర్లు చేస్తున్న ధర్నాలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ
40 ఏళ్లు పైబడినవారందరూ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని టాప్ ఇండియన్ జీనోమ్ సైంటిస్టులు సిఫార్సు చేశారు. COVID-19 యొక్క జన్యు వైవిధ్యాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్నాయక్
ఢిల్లీ కాలుష్యంలో యూపీలోని పరిశ్రమల పాత్ర ఏమీ లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్పై
ప్రముఖ పంజాబీ సింగర్ "సిద్ధూ మూసీవాలా" కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం చండీగఢ్లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్
రెండు దుష్ట కోవిడ్-19 వేరియంట్లు ఒకచోట చేరి వాటి అత్యంత ప్రభావవంతమైన ఉత్పరివర్తనాలను పంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?
: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 9216మందికి కరోనా సోకగా,మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. గత 24 గంటల్లో 391 కరోనా మరణాలు నమోదుకాగా,ఇప్పటివరకు
: జైపూర్లోని దాదీ కా ఫాటక్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులకు తాజాగా కొవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. వీరందరూ ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి
ప్రేమ ఎంత బలీయమైందో చెప్పడానికి గురువారం కర్ణాటకలో జరిగిన పెళ్లే నిదర్శనం. 35 ఏళ్ల క్రితం ప్రేమించుకుని,అనుకోని కారణలతో దూరమైన ఓ జంట మళ్లీ 65 ఏళ్ల వయస్సుల్లో ఏడడుగులు నడిచింది.
అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్