Home » Author »venkaiahnaidu
ఆర్థికంగా బలహీన వర్గాల(EWS)కేటగిరీ రిజర్వేషన్లకు ఉన్న రూ.8 లక్షల ఆదాయ పరిమితిపై రివ్యూ కోసం త్రిసభ్య కమిటీ
2017 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశ ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేటు రంగంలో వినియోగం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకొంది. తాజాగా విడుదలైన
నూతన వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రప్రభుత్వం తాజాగా తమ ఇతర డిమాండన్నింటికీ అంగీకరించిందని మంగళవారం రైతు నాయకుడు సత్నామ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు..ఈ వేరియంట్
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద, వాస్తవ నియంత్రణ రేఖ (LAC)వెంబడి చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు..తాజాగా ఇజ్రాయెలీ డ్రోన్ల రాకతో భారత ఆర్మీ నిఘా సామర్థ్యాలకు మరింత బూస్ట్
భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి
ఇండియన్ నేవీ కొత్త చీఫ్ గా అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మంగళవారం(నవంబర్-30,2021) బాధ్యతలు స్వీకరించారు. 41 ఏళ్లుగా సేవలందించి..30నెలలుగా నేవీ చీఫ్ గా కొనసాగిన
ప్రముఖ ఆన్లైన్ బస్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం "రెడ్ బస్" ఇప్పుడు రైల్ టికెటింగ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్బస్..IRCTC సహకారంతో
ఓ బాలిక అత్యాచారం కేసులో బీహార్ లోని అరారియా పోస్క్ కోర్టు.. విచారణను ఒక్కరోజులోనే పూర్తి చేసి అదే రోజు తీర్పు చెప్పి దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది
కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. కరోనాతో చనిపోయిన ఓ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాదికి పైగా ఓ హాస్పిటల్ లోని మార్చురీలో కుళ్లిపోయే స్థితిలో ఉండిపోయాయి. దీంతో తమ ప్రియమైనవారిని
దేశంలో మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ అలజడి రేపుతోంది. గత వారం కర్ణాటకలోని ధర్వాడ్ లో ఓ మెడికల్ కాలేజీలోని దాదాపు 250 మందికిపైగా విద్యార్థులకు కరోనా సోకగా..తాజాగా మహారాష్ట
తైవాన్ పై మరోసారి బలప్రదర్శనకు దిగింది చైనా. తైవాను ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా..ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది.
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసి ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమికాన్"వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కర్ణాటక రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి త్వరలో మరో ముఖ్యమంత్రి రాబోతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప చేసిన తాజా వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"తో వ్ర ముప్పు పొంచి ఉందని WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరించింది. ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్లో 26 నుంచి 32
పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే 12 మంది విపక్ష సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున రాజ్యసభలో వీరు గందరగోళం సృష్టించారన్న కారణంతో శీతాకాల సమావ
యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి సంచలన వ్యాఖ్యలు. 2024లో గెలిచి నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ.. రాజ్యాంగాన్ని మార్చేస్తుందని,దేశాన్ని
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు చేదు అనుభవం ఎదురైంది. రచయిత, వక్త, మేధావిగా పేరొందిన శశి థరూర్ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి
వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021కు ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(BKU)ప్రతినిధి రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.