Home » Author »venkaiahnaidu
ఇప్పటికే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ రకాలకు తోడు కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" వేగంగా వ్యాపించటం ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఒమిక్రాన్ కు సంబంధించి రోజుకొక
ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను చంపేయమని విపక్ష పార్టీ నేత ఓ వ్యక్తికి ఆదేశాలిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు కర్నాటక పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు తలపెట్టిన సుందరీకరణ పనులు ఇప్పటివరకూ 60 శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం బిజనెస్ టైకూన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. కోల్ కతాలోని రాష్ట్ర సెక్రటరేయట్ నబన్నాలో మమతాబెనర్జీని కలిశారు గౌతమ్ అదానీ. పశ్చిమ బెంగాల్లో
భారత్ లో బయటపడిన రెండు "ఒమిక్రాన్" కేసుల్లోని బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లిపోయినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తో నవంబర్-20న దక్షిణాఫ్రికా నుంచి
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ లో చేరికపై ఆ పార్టీ హైకమాండ్(సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీ)తో
వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనా 14వ రౌండ్ చర్చలకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ ద్వితీయార్థంలో ఇరు దేశాల మధ్య 14వ రౌండ్
దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)కు సెలవులు మంజూరు చేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మన్మోహన్ కి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్లో పేర్కొన్నారు.
దేవాలయాల విషయంలో బీహార్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బీహార్లో భక్తులు సందర్శించే పత్రి ఆలయాన్ని ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠం వింటున్న విద్యార్థిపై సడన్ గా ఓ చిరుతపులి వచ్చి దాడి చేసింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" గురించి మరో ముఖ్యమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న దక్షిణాఫ్రికా ప్రకటించే వరకు ఈ వేరియంట్
అతి త్వరలో ఇండియన్ ఆర్మీ లుక్ మారిపోనుంది. వచ్చే ఏడాది నుంచి అధికారులు మరియు పురుషుల కోసం కొత్త డిజిటల్ ప్యాటర్న్ కంబాట్ యూనిఫాంను ప్రవేశపెట్టాలని ఆర్మీ నిర్ణయించింది.
దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు. ఇప్పటి
పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే ఏడాదికి పైగా చేస్తోన్న తమ నిరసనను విరమిస్తామని బుధవారం విలేకరుల సమావేశంలో రైతులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా "మధుర"
డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు బుధవారం పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది.
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన