Home » Author »venkaiahnaidu
విమానాశ్రయాన్ని విస్తరించడానికి తీసుకున్న రుణాన్ని చెల్లించనందున ఉగాండాలోని ఏకైక అంతర్జాతీయ విమానాయాశ్రయాన్ని(ఎంటెబ్బే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) చైనా
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన ఆందోళనకరమైన కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే బొత్స్వానా,హాంకాంగ్,ఇజ్రాయెల్,జర్మనీ సహా పలు దేశాల్లో
రూలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:52గంటల సమయంలో
త్రిపుర పురపాలక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. బీజేపీకి తామే ధీటైన ప్రత్యర్ధులమంటూ బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
భారతీయ రైల్వే మరో మైలురాయిని సాధించేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను పిల్లర్లతో మణిపుర్లో నిర్మిస్తోంది భారతీయ రైల్వే. మణిపూర్లోని జిరిబమ్-ఇంఫాల్ మధ్య
వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏరియాల్లో చైనా కొత్త హైవేలను
నేపాల్ దేశ మాజీ ప్రధాని, కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) చైర్మన్ కేపీ శర్మ ఓలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేపాల్లో వచ్చే ఎన్నికల్లో తమ
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని.. దీని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుందని
అరేబియా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్లోని ద్వారకా జిల్లాలో ఓఖాకు 10 మైళ్ల దూరంలో రెండు విదేశీ కార్గో షిప్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. శుక్రవారం రాత్రి గుజరాత్ గల్ఫ
బీజేపీ నాయకులు కొందరు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి నకిలీ ఫొటోలను షేర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆరోపించారు.
విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలోని చమక్ పూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలోని 26 మంది విద్యార్థినులు కరోనా వైరస్ బారిన పడ్డారు.
అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్-15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నవంబరు 29న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)శనివారం ప్రకటించింది.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు విరమించాలని
ఇటీవల కాలంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దేశంలోని చాలా గ్రామాల్లో అయితే ఇప్పటికీ భర్తలు ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుంటారు.
ఇకపై సెలబ్రిటీలు సోషలో మీడియాలో సంపద గురించి, విలాసాల గురించి గొప్పలు వెల్లడించకుండా చైనా నిషేధించింది. ఈ మేరకు తాజాగా చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్-సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న భారత్కు రానున్నారు. ప్రధానమంత్రి మోదీతో కలిసి ఢిల్లీలో జరిగే సదస్సులో ఆయన
దేశవ్యాప్తంగా వీధుల్లో లేదా షెలర్ట్ హోమ్స్ లో నివసిస్తున్న కుక్కలు మరియు పిల్లుల సంఖ్య దాదాపు 8 కోట్లుగా తేలింది. మార్స్ పెట్కేర్ ఇండియా గురువారం విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం
బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసిన
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోతుందా?బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో తర్వలో రానుందా?తాజాగా కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన